Month: March 2025

నీటి పొదుపు పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమం

మనన్యూస్,పిఠాపురం:ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా… హోప్ రూరల్ రెస్పాన్సిబుల్ సొసైటీ ఆధ్వర్యంలో… పిఠాపురం స్థానిక మమత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు 8 మరియు 9వ తరగతి విద్యార్థులకు… నీటి పొదుపు మరియు పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై వ్యాసరచన…

కు.ని పాటించిన రాష్ట్రాల్లో సీట్ల పెంపుకు ప్రాధాన్యత కల్పించాలి

జనాభా లెక్కలు డీ లిమిటేషన్ -ఎన్నికల సంస్కరణలు”అంశంపై సదస్సు నిర్వహించి రాష్ట్రపతికి పౌరవినతి పత్రం అందిస్తాం పౌరసంక్షేమ సంఘం మనన్యూస్,కాకినాడ:జనాభా ప్రాతిపదిక గా పార్లమెంట్ సీట్ల సంఖ్య కేటాయింపులో దక్షిణాదికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని పౌర సంక్షేమ సంఘం ఒక ప్రకటనలో…

అన్నదాత సుఖీభవ అంటూ 138 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం

సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ మనన్యూస్,గొల్లప్రోలు:అన్నదాత సుఖీభవ అంటూ 138 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.138…

పేద‌రిక నిర్మూల‌నే ప్ర‌భుత్వ ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తి:రాష్ట్రంలో పేద‌రిక నిర్మూల‌నే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు.పేదల‌ను అభివృద్ధిప‌థంలోకి తీసుకొచ్చేందుకు పి4 విధానాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తీసుకొచ్చార‌ని ఆయ‌న చెప్పారు. న‌ల‌భైవ డివిజ‌న్ వార్డు స‌చివాల‌యం ఆవ‌ర‌ణ‌లో శ‌నివారం ఉద‌యం పి4 వార్డు…

4ఏళ్ళ కృషి ఫలితమే ఈ రెండు ఫ్లై ఓవర్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు రూరల్:నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కనుపర్తిపాడు వద్ద 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. చిల్డ్రన్స్ పార్క్ జంక్షన్ వద్ద కూడా ఫ్లై ఓవర్…

డైరీ పార్లర్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరియు కొండ్రేడ్డి రంగా రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:చిన్న బజార్ సెంటర్ ఓల్డ్ ఏసీ మార్కెట్ కాంప్లెక్స్ లో నూతన డైరీ పార్లర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విజయ డైరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డి తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్…

గంగమ్మ గుడి పెండింగ్ ప‌నుల పూర్తికి టిటిడి అద‌న‌పు నిధులుః బోర్డ్ ఛైర్మ‌న్, ఎమ్మెల్యే వెల్ల‌డి

మనన్యూస్,తిరుప‌తి:తాత‌య్యగుంట గంగ‌మ్మ గుడి పునర్నిర్మాణ పెండింగ్ ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేస్తామ‌నిటిటిడి బోర్డ్ ఛైర్మ‌న్ బిఆర్ నాయుడు, ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు వెల్ల‌డించారు. ఆల‌య ఆవ‌ర‌ణ‌లో జ‌రుగుతున్న పెండింగ్ ప‌నుల‌ను వారు శ‌నివారం ఉద‌యం ప‌రిశీలించారు. పెండింగ్ ప‌నుల వివ‌రాల‌ను ఈఓ…

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ ను పరామర్శించిన చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:ఇటీవల చెన్నైలో అపోలో హాస్పిటల్ నందు మోకాలికి శస్త్ర చికిత్స చేయచుకొని నెల్లూరు బాలాజీ నగర్ లోని వారి నివాసం నందు విశ్రాంతి తీసుకొంటున్న తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి,మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ ను తెలుగుదేశం…

ధాన్యం సేకరణలో రైతుల పట్ల ఎటువంటి వివక్ష చూపవద్దు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,కోవూరు:విడవలూరు ధాన్య సేకరణ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖి.ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తా.ధాన్య సేకరణకు సంబంధించిన ముఖ్యమంత్రి, పొరసరఫరా శాఖా మంత్రుల దృష్టికి తెచ్చాను.ధాన్యం రవాణా చేసుకునేందుకు లారీల కొరత లేకుండా చూడండి.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.తెలుగుదేశం ప్రభుత్వం…

మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ చేయొద్దని జేఏసీ తీర్మానం.. ఎందుకో చెప్పిన కేటీఆర్, కనిమొళి

Mana News :- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం చెన్నైలో డీలిమిటేషన్‌పై మొదటి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్…