Month: March 2025

హైందవ సేవకుడు.. అమ్మవారి భక్తుడు మునిరామ్ రెడ్డి హౌస్ అరెస్టు

మనన్యూస్,తిరుపతి:ముంతాజ్ హోటల్ నిర్మాణంపై హిందూసంఘాల ఆధ్వర్యంలో అలిపిరిలో చేయదలచిన నిరసనకు గాను హిందూ విలేకరుల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అమ్మవారి భక్తుడు మునిరామ్ రెడ్డిని వారి నివాసంలో తిరుచానూరు పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్టు చేశారు.ఐతే నిరసన కార్యక్రమం విరమించడం జరిగింది.శాంతి…

మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, దురుసుగా వ్యవహరించినా, దాడి చేసినా. కఠినంగా శిక్షించండి..!

కలిగిరి సీఐ వెంకటనారాయణ, జలదంకి ఎస్ ఐ సయ్యద్ లతీఫున్నీసాకి దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! కమ్మవారిపాలెం లో మహిళలపై జరిగిన దాడి కేసులో నిందితులను కఠినంగా శిక్షించండి..! ఎంతటి వారైనా, నాకు బంధువులైన, సన్నిహితులైన, అక్క చెల్లెమ్మల…

రామలింగేశ్వర స్వామి పై సూర్యకిరణాల స్పర్శ దర్శనం

మనన్యూస్,గొల్లప్రోలు:గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామములో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది…శ్రీ పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర దేవాలయం లో సాయంత్ర సమయంలో రామలింగేశ్వర స్వామి వారిపై సూర్య కిరణాలు ప్రసరించి పసిడి రంగు వెలుగులతో దర్శనం ఇచ్చారు.ఆలయ రాజ…

మాదిగలు జీవితాంతం చంద్ర బాబు కి రుణపడి ఉంటాము

మనన్యూస్,కలిగిరి:హ్యూమన్ రైట్స్ రాష్ట్రయూనిట్ అధ్యక్షులు కర్రా నాగరాజు మాదిగ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ పోరాటం వల్లనే వర్గీకరణ సాధ్యమైందని, ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా మాదిగలు అలుపెరుగని పోరాటం చేశారని 30 సంవత్సరముల తర్వాత మాదిగల చిరకాల కోరిక…

భవిష్యత్తు తరాల కోసం అటవీ వ్యవస్థ కీలకం ఎఫ్ ఆర్ వో తేజస్విని.

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, భూపాలపట్నం గ్రామంలో గల అటవీశాఖ కార్యాలయం నుంచి కార్యాలయ సిబ్బంది ఎఫ్ ఆర్ ఓ తేజస్విని ఆధ్వర్యంలో మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని బయ్యారం క్రాస్ రోడ్డు కూడలి వరకు…

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన తహసిల్దార్ అద్దంకి నరేష్.

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తాసిల్దార్ అద్దంకి నరేష్ తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లోని సౌకర్యాలను పరిశీలించి, ఏప్రిల్ 4 వరకు జరగబోయే పదవ తరగతి పరీక్షల కోసం హాజరయ్యే…

శ్రీ స్వర్ణ గిరి కాంచీపురం సిల్క్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం

మనన్యూస్,ఎల్ బి నగర్:ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం నుండి బి.యన్ రెడ్డి నగర్ వెళ్లే దారిలో శ్రీ స్వర్ణ గిరి కాంచీపురం సిల్క్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం కుటుంబ సభ్యులు,బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ హీరోయిన్…

పివి కాలనీ సింగరేణి పాఠశాలలో భోజనశాల ఇతర సౌకర్యాలు కల్పించాలి

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:పి.వి కాలనీ సింగరేణి పాఠశాలలో భోజనశాల ఇతర సౌకర్యాలు కల్పించాలనీ కోరుతూ ఏరియా ఎడ్యుకేషనల్ సొసైటీ కరస్పాండెంట్ డీజీఎం పర్సనల్ ఎస్. రమేష్ కి వినతి పత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నె బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా…

ఇకపై “భాష” పేరుతో విభజన జరగకూడదు..

Mana News :- హిందీ’ భాషపై తమిళనాడు, కేంద్రం మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భాష పేరుతో దేశంలో ఇప్పటికే తగినంత విభజనలు జరిగాయి, ఇకపై అది జరగకూడదు” అని…

బోగ్ బండర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు లోక్యానాయక్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,బోగ్ బండర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు లోక్యానాయక్ అన్నారు. మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లోక్య నాయక్ విలేకరులతో మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు…