Month: March 2025

రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ – అవి రద్దు, పథకాలు దక్కాలంటే..!!

Mana News :- ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీ పైన ఇప్పటి కే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో బోగస్ కార్డుల ఏరివేతకు నిర్ణయించింది. ఇక, కార్డుల జారీతో…

అమీర్‌పేట్‌లో పేలుడు.. పలువురికి గాయాలు

Mana News, హైదరాబాద్‌: నగరంలోని అమీర్‌పేట్‌లో సోమవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. అమీర్‌పేట్‌లోని రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సోమవారం తెల్లవారుజామున…

తండ్రి ఇంటిపై కుమారుడి కాల్పులు

Mana News ,నెల్లూరు:- వ్యసనాలకు బానిసయ్యాడు. తండ్రి, సోదరుల వివాదం పెట్టుకున్నాడు. ఆస్తిలో వాటా తీసుకున్నాడు. సొంత వ్యాపారం పెట్టాడు. నష్టాలు రావడంతో తండ్రి ఇంటికొచ్చి బెదిరింపులకు దిగాడు. విచక్షణ కోల్పోయి తుపాకీతో బీభత్సం సృష్టించాడు. ఈఘటన నెల్లూరులో జరిగింది. పోలీసుల…

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ విందు.. ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్,బిచ్కుంద : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సమరయస్యానికి ప్రతీక అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ఆదివారం బిచ్కుంద మండల…

జుక్కల్ నియోజకవర్గంలో బంజారా భవన్ నిర్మిస్తాం.

మన న్యూస్,నిజాంసాగర్,పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హాజరై ప్రత్యేక పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సభను…

టిడిపి ప్రభుత్వం చెబుతున్న అబద్దాలు, చేస్తున్న మోసాలను ఆదారాలతో సహా వివరించిన వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర ఇంచార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:వైసీపీ సిటీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ప్రజలకు టీడీపీ చెబుతున్న అబద్దాలను వివరించారు…. శాసనమండలి సాక్షిగా టిడిపి నేతలు.. చెప్పిన…

ఆవిర్భావ సభను విజయవంతం చేసినకార్యకర్తలకు కృతజ్ఞతలు,,జనసేన పార్టీ నాయకులు ఓదూరి

మనన్యూస్,గొల్లప్రోలు:జనసేన పార్టీ 12 వ ఆవిర్భావ సభను విజయవంతం చేసిన కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు జనసేన పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.ఆదివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బలమైన కార్యకర్తలు గల పార్టీ జనసేన పార్టీ అని పేర్కొన్నారు.ప్రతి కార్యకర్త…

ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

మనన్యూస్,వింజమూరు:పట్టణంలోని ప్రసన్న రెడ్డి నగర్ లో వేంచేసి యున్న శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఆలయ కమిటీ సారథ్యంలో శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి గుంటూరు వారిచే నిర్వహిస్తున్న…

కోటి రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను, అందజేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

మనన్యూస్,వింజమూరు:వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ, కార్పొరేట్ వైద్యశాలలలోవైద్యం అందించుకొని, తమ సొంత నగదును ఖర్చు చేసుకున్న సుమారు 78 మంది బాధితులకు సుమారు కోటి రూపాయలు సీఎం సహాయ నిధి నుండి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత…

మార్చి నెల ముగియకుండానే, భానుడు భగ భగలు,

బాటసారుల దాహార్తిని తీరుస్తున్న టెక్కిరైడ్ చలివేంద్రాలు. మనన్యూస్,ఎల్ బి నగర్:టెక్కిరైడ్ గత 5 సంవత్సరాలుగా కొత్తపేట, మందమల్లమ్మ బస్స్టాప్ లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. టెక్కిరైడ్ సభ్యులు మంచి సేవ దృక్క్పధంతో చల్లటి మజ్జిగ మరియు మంచి…