Month: March 2025

ఘనంగా ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి సూపర్డెంట్ డాక్టర్ శైలజ అన్నారు. ఏలేశ్వరం మండలంలోని సోమవారం ప్రభుత్వ హాస్పిటల్‌ సిబ్బంది ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని…

కవితకు స్వాగతం పలికిన నాయకులు.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసికట్టుగా ఉండాలని.. రాబోయే రోజులు మనవేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం బాన్సువాడ లో జరిగే ఇఫ్తార్ విందుకు వెళ్తూ.. మార్గమధ్యంలో నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి చౌరాస్తా వద్ద ఆగారు. బీఆర్​ఎస్​…

దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి , జమిలి ఎన్నికలతో అనేక ప్రయోజనాలు – సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Mana News :- తెలంగాణకు హైదారాబాద్ ఉంటే ఏపీకి చంద్రబాబు నాయుడు ఉన్నారు, అప్పట్లో విజన్ 2020 – ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047, పీ4తో ముందుకు , ఒకే దేశం – ఒకే ఎన్నికల అంశంపై వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ…

ఇంజెక్షన్ వికటించి నాలుగేళ్ళ బాలుడు మృతి

మనన్యూస్,శేరిలింగంపల్లి:చందా నగర్ వైద్యం వికటించి నాలుగేళ్ల బాలుడు మృతి చెందినా ఘటనచందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు పారమిత హాస్పటల్ లో జరిగింది పూర్తి వివరాలకు వెళ్తే నల్లగొండ జిల్లాకు చెందిన రాజు, సిఫోరా దంపతుల కుమారుడు జాన్సన్ (4)తమ ముగ్గురు…

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై

మనన్యూస్,మక్తల్ నియోజకవర్గ:నర్వ మండల కేంద్రంలోని జంగం రెడ్డిపల్లి గ్రామంలో సోమవారం నాడు అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై కురుమయ్య. అనంతరం గ్రామస్తులు, ఎస్ఐ కురుమయ్యను శాలువాతో సత్కరించారు. అంబలి కేంద్రం దాత హోటల్ అంజయ్య గ్రామస్తులు అభినందించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ..…

ఏజెన్సీ ప్రాంతాలలో అనుమతులు లేకుండా నడుపుతున్న బ్యాంకులపై చర్యలు తీసుకోవాలి

ఐ టీ డీ ఏ పిఓ రాహుల్ కి వినతి పత్రం అందజేసిన సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి మనన్యూస్,పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో అనుమతులు లేకుండా మణుగూరు మండలం లో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు , గిరి…

ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:కరకగూడెం మండల పరిధిలోని బుద్ధారం సమీపంలోని నరసింహస్వామి ఆలయ సమీపంలో పేకాట ఆడుతున్న 6 గురిని కరకగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో కరకగూడెం ఎస్ఐ రాజేందర్ సిబ్బందితో కలిసి సోమవారం మధ్యాహ్నం దాడులు…

సర్వేపల్లి టీడీపీలో చేరికలు

Mana News, సర్వేపల్లి :- ముత్తుకూరు మండలం డమ్మాయపాళెం పంచాయతీ పరిధిలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన 26 కుటుంబాలు. పడాల నరసారెడ్డి, సన్నారెడ్డి సుధాకర్, సన్నారెడ్డి కల్పనారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి…

ఘనంగా యురొ కిడ్స్ స్కూల్ ప్రారంభోత్సవం -జి హెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.

మనన్యూస్,మన్సూరాబాద్ డివిజన్:శ్రీ బాలాజీ నగర్ కాలనీలో నూతన యురొ కిడ్స్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి యాజమాన్యంతో కలిసి ప్రారంభించిన అనంతరం కిడ్స్…

విద్యార్థులకు పోలీసుల విధులపై అవగాహన కల్పించిన ఎస్సై నవీద్

మనన్యూస్,నారాయణ పేట:కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కున్సి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు పాఠ్యాంశంలో భాగంగా సోమవారం ఉదయం కృష్ణ పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ ఎస్సై నవీద్ పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్వహించే విధుల పైన…