Month: March 2025

నెల్లూరు రూరల్ కోడూరుపాడు 43వ రోజు గడపగడపకు కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరురూరల్:నియోజకవర్గ పరిధిలో 43వ రోజు మంగళవారం గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం 1వ డివిజన్, కోడూరుపాడు కొత్త సంఘం నుండి ప్రారంభమైంది. ప్రతి ఇంటిలో హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్దిన మహిళలు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో…

నెల్లూరు రూరల్ లో శరవేగంగా అభివృద్ధి పనులు తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరురూరల్:నియోజకవర్గ పరిధిలోని 30 మరియు 31వ డివిజన్ లలో స్థానిక ప్రజలతో కలసి అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపనలు చేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి…

కేసులకు బెదిరే ప్రసక్తే లేదు”మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

మనన్యూస్,సర్వేపల్లి:నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ముత్తుకూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి.ఈ…

నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే సత్యప్రభుతోనే సాధ్యం నియోజకవర్గ అభివృద్ధికి 15 కోట్ల 83 లక్షలు…

మనన్యూస్,శంఖవరం:ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నియోజక వర్గంలో వివిధ రోడ్ల నిర్మాణమునకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ 15 కోట్ల 83 లక్షల రూపాయల నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న…

ఏపీ మోడల్ స్కూల్ లో 6వ తరగతి ప్రవేశ పరీక్షకు అవగాహన సదస్సు

మనన్యూస్,శంఖవరం:కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ శంఖవరం నందు తేదీ 27 వ తారీకున గురువారం 6వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఓరియంటేషన్ క్లాసు అవగాహన సదస్సు ఉదయం 9…

ఒమ్మంగి గ్రామంలో ముదునూరి పర్యటన.వైకాపా కార్యకర్తకు ఆర్థిక సహాయం

మనన్యూస్,శంఖవరం:కాకినాడ జిల్లాప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన వైస్సార్సీపీ నాయకుడు దార నూకరాజు చేతికి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంగా.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం రాజు పరామర్శించి ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకుని…

మున్సిపాలిటీగా బిచ్కుంద.. అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి..

మన న్యూస్, నిజాంసాగర్​:జుక్కల్, బిచ్కుందను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్​బాబు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు.రాష్ట్రంలో మొత్తం ఆరు మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేశారు. అందులో జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద కూడా ఉందని ఆయన ప్రకటించారు.దీంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…

సుల్తాన్ నగర్ లో సిసి రోడ్లుకు భూమి పూజ.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా 5 లక్షల రూపాయల తో సిసి రోడ్లు మంజూరు కావడంతో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,పిట్లం కాంగ్రెస్ పార్టీ…

నిబంధనలకు విరుద్ధంగా మధ్యం దుకాణాల దాడిశెట్టి వీరబాబు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:జిల్లా పరిధిలో మద్యం దుకాణాలు ప్రజా నివాసాలకు, ప్రభుత్వ పాఠశాలలకు, ప్రముఖ దేవాలయాలకు, ప్రభుత్వ ఆసుపత్రులకు దగ్గరగా. హైవే ఆనుకొని మద్యం షాపులు అమ్మకాలు నిర్వహిస్తున్నారని, వాటిని వెంటనే ఆ ప్రాంతాల నుండి తొలగించాలని కోరుతూ జై…

సిఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన జిల్లాలో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన 28 మంది బాధితులకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ 30 లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాల వారు…