Month: February 2025

జర్నలిస్టు హక్కుల సాధనకై ఏపీడబ్ల్యూజేఎఫ్ సమరశీల పోరాటాలకు సిద్ధం.

చిత్తూరు ఫిబ్రవరి 02 మన న్యూస్ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) పోరాటాలకు సిద్ధంగా ఉందని రాష్ట్ర నాయకుడు కవరకుంట్ల జయరాజు తెలిపారు ఆదివారం చిత్తూరు నగరంలోని రెవెన్యూ భవన్ లో చిత్తూరు జిల్లా…

ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది.

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. పదవి విరమణ చేసిన యు టి ఎఫ్ నాయకుడు, స్థానిక గవర్నమెంట్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కె ఎస్ ప్రకాశరావు ను సతీసమేతంగా ఆదివారం…

స్పార్క్ చైర్మన్ సాయి సందీప్ కు విశిష్ట సేవరత్న పురస్కారం

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఏలేశ్వరం కు చెందిన స్పార్క్ సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకడమిక్ అండ్ రీసెర్చ్ క్యూబ్ సంస్థ చైర్మన్ ఎస్ సాయి సందీప్ కు ఆదివారం రాజమండ్రిలో సితార గ్రాండ్స్ ఫంక్షన్ హాల్ నందు (ఎం ఎస్…

దిగ్విజయంగా దళిత సత్ర సాధన సభ

కాణిపాకం ఫిబ్రవరి 02 మన న్యూస్ చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,ఐరాల మండల పరిధిలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చంద్రప్రభ ఉభయ దారులు అందరూ కలిసి ఈరోజు దళిత సత్ర సాధన కొరకు అగరంపల్లి హైస్కూల్ మైదానం నందు బహిరంగ…

కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఉభయగోదావరి జిల్లాల రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ గెలిపించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పిలుపునిచ్చారు. నగర పంచాయతీ స్థానిక టిడిపి నేత బొదిరెడ్డి గోపి కార్యాలయ లో…

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుని కలిసిన బి బంగారుపాళ్యం మండల నాయకులు

బంగారుపాళ్యం ఫిబ్రవరి 02 మన న్యూస్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలో సోమల మండలంలో జరిగే భారీ బహిరంగ సభకు విచ్చేసారువారిని తిరుపతి బెంగళూరు బైపాస్ నందు భారీగా…

మాస్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు విజేతలకు బహుమతులను అందజేసిన మాస్ అధ్యక్షులు జ్ఞాన శేఖర్ రెడ్డి

మనన్యూస్,తిరుపతి:యూత్ హాస్టల్ లో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వారి ఆర్థిక సహకారంతో మహర్షి అభ్యుదయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ నిర్వహించడం జరిగింది.అందులో లెమన్ అండ్ స్పూన్ షటిల్ వాలీబాల్ మ్యూజికల్ చైర్స్ వాటిని నిర్వహించడం…

మానవత్వం చాటుకున్న భ్రంగి హాస్పిటల్

మనన్యూస్,బి.యన్.రెడ్డి నగర్:డివిజన్లోని సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ శ్రీపురం కాలనీ కమ్యూనిటీ హాల్లో భ్రంగి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత న్యూరో వైద్య శిబిరం నిర్వహించారు.గ్రూప్ ఆఫ్ భ్రంగి హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ భ్రంగి శిరీష్ కుమార్,కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ గౌతమి ప్రియదర్శిని ఈ…

అధికారులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారితే ప్రజా ఉద్యమం వస్తుందని ఘాటుగా హెచ్చరించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గం ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.కాకాణి గోవర్ధన్…

శ్రీ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ నాదర్గుల్ 6 వ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మనన్యూస్,బడంగ్పేట్:మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ లోని తోట జంగారెడ్డి గార్డెన్ లో శ్రీ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ నాదర్గుల్ 6వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిలుగా మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి,బడంగ్పేట్ మున్సిపల్…