మాస్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు విజేతలకు బహుమతులను అందజేసిన మాస్ అధ్యక్షులు జ్ఞాన శేఖర్ రెడ్డి

మనన్యూస్,తిరుపతి:యూత్ హాస్టల్ లో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వారి ఆర్థిక సహకారంతో మహర్షి అభ్యుదయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ నిర్వహించడం జరిగింది.అందులో లెమన్ అండ్ స్పూన్ షటిల్ వాలీబాల్ మ్యూజికల్ చైర్స్ వాటిని నిర్వహించడం జరిగింది వీటికి పెద్ద ఎత్తున వివిధ పంచాయతీల నుంచి మరియు మహర్షి అభ్యుదయ సేవా సంస్థలో పనిచేయుచున్న ఉద్యోగులు పాల్గొనడం జరిగినది వీటిలో ఉత్తీర్ణులైన వారిని జిల్లాలో స్పోర్ట్స్ కాంపిటీషన్లో పాల్గొనడానికి అర్హత సాధించినట్లుగా నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి యూత్ కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ తెలియజేశారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం బ్లాక్ లెవెల్ లో ఉత్తీర్ణత పొందినటువంటి విన్నెర్స్ కి బహుమతులను మరియు ప్రశంసా పత్రాలను యూత్ కోఆర్డినేటర్ ప్రదీప్ గారి చేతుల మీదుగా అందించడం జరిగినది అనంతరం మాస్ సంస్థ అధ్యక్షులు జ్ఞాన శేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర చిత్తూరు వారి సహకారంతో ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాల నిర్వహిస్తున్నామని వాటిలో ఈ సంవత్సరం ఈనాడు యూత్ హాస్టల్ లో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ నిర్వహించి బహుమతులను అందించినటువంటి నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి ప్రదీప్ కుమార్ గారికి మరియు గణాంక అధికారి బాబు రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాటిస్పేట్ అయినటువంటి రన్నర్స్ కి మరియు విన్నర్స్ కి శుభాకాంక్షలు అందించడం జరిగినది.ఈ కార్యక్రమంలో యూత్ హాస్టల్ మేనేజర్ మోహన్ రెడ్డి అవిలాల సర్పంచ్ వెంకటరమణ తదితరులు పాల్గొనడం జరిగినది

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 7 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…