శ్రీ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ నాదర్గుల్ 6 వ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మనన్యూస్,బడంగ్పేట్:మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ లోని తోట జంగారెడ్డి గార్డెన్ లో శ్రీ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ నాదర్గుల్ 6వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిలుగా మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి,బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి,మీర్పేట్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి హాజరయ్యారు.ఈ సందర్భంగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఇంత పెద్ద సంఘం,కార్యక్రమం ఏర్పాటు చేసిన విశ్వబ్రాహ్మణ సంఘం వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ నారు వ్యవస్థాపకులు వి జంగాచారి,జి రాజు చారి మాట్లాడుతూ వచ్చే సంవత్సరం నుండి భర్త చనిపోయిన మహిళలకి శ్రీ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ నాదర్గుల్ తరపున పింఛన్ అమల్లోకి తెచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు దీనికి సంఘ సభ్యులందరూ సహాయ సహకారాలు అందిస్తూ నాదర్గుల్ విశ్వబ్రాహ్మణ సంఘం దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన సంఘంగా వెలుగులోకి రావాలని కోరుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ నాదర్గుల్ గౌరవ వ్యవస్థాపకులు వి.జంగా చారి,సహాయ వ్యవస్థాపకులు జి రాజు చారి,కోశాధికారి పులియోజు వెంకట చారి,రామిడి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు