Month: February 2025

పబ్లిక్ గార్డెన్ లో భారతీయ యోగ సంస్థాన్ ఆధ్వర్యంలో ఘనంగా వసంత ఉత్సవ్

మనన్యూస్,చంపపేట్:భారతీయ యోగ సమస్తాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‍ ఈస్ట్ వెస్ట్ లో గత కొన్ని సంవత్సరాల నుండి ఉచిత యోగ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినారు.ఈ కేంద్రాలలో ప్రతిరోజు ఉచితంగా యోగ సాధకులకు యోగ నేర్పడం జరుగుతుంది.దీనిలో భాగంగా భారతీయ యోగా సంస్థ…

బి.యన్ రెడ్డి నగర్ లో ది హంగ్రీస్ కిచెన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం

మనన్యుస్,ఎల్బీనగర్:నియోజకవర్గం బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్లోని శ్రీరామ్ నగర్ కాలనీ లో రమాకాంత్ రెడ్డి,తిరుపతి రెడ్డి ల సంయుక్త నేతృత్వంలో ది హంగ్రీస్ కిచెన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ కుటుంబ సమేతంగా ఆహ్లాదకరంగా భోజనం చేసే సదుపాయం…

ఈనెల 8న ఉచిత నేత్ర వైద్య శిబిరం

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం : ఈ నెల 8 స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎండి ఇబ్రహీం ఖాన్ తెలిపారు. ఈ…

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ లైన్ సేవలు

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: మండలంలోని యర్రవరం గ్రామంలో విఎంఆర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా దారుల సేవా కేంద్రం సి యస్ పి రమాప్రభ ఆధ్వర్యంలో రైతులు, ఎస్బిఐ ఖాతాదారులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి…

సుమంత్ మహేంద్రగిరి వారాహి లో బ్రహ్మానందం డిఫరెంట్ లుక్ రిలీజ్ !!!

రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెంబరు – 2 చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ చిత్ర గ్లిమ్స్ ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు అలాగే గ్రిమ్స్ ఆసక్తికరంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్…

విద్యుత్ షాక్ కు గురై గాయపడిన భాధితులను పరామర్శించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 1 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, జంబువారిపల్లె గ్రామంలో శుక్రవారం రాత్రి ఓంశక్తి అమ్మవారి ఊరేగింపు సందర్భంగా జరిగిన దుర్ఘటనలో విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్‌కు గురై గాయపడిన భాధితులను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్…

పెన్షన్ల పంపిణీ లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి యాదవ్

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పవతి యాదవ్ కూడా పాల్గొని పెన్షన్లను పంపిణీ చేశారు.శనివారం శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేతృత్వంలో వృద్ధులకు,వికలాంగులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి…

ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయండి.కమిషనర్ ఎన్.మౌర్య

మనన్యూస్,తిరుపతి:నగరంలో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పిలుపునిచ్చారు.తుడా కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన సిటీ లెవెల్ టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం శనివారం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ…

జ‌నంతో జ‌న‌సేన స‌భ‌ను విజ‌య‌వంతం చేయండిః నేడు సోమల లో బహిరంగ సభసభకు హాజరుకానున్న నాగబాబు.ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాస‌లు

మనన్యూస్,తిరుప‌తి:పుంగ‌నూరు నియోజక‌వ‌ర్గం సోమ‌ల‌లోని జెడ్పీ హైస్కూల్ ను అనుకుని ఆదివారం మ‌ధ్యాహ్నం జ‌రిగే జ‌నంతో జ‌న‌సేన బ‌హిరంగ స‌భ‌ను విజ‌యవంతం చేయాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.శ‌నివారం మ‌ధ్యాహ్నం స‌భ విజ‌యంతంపై త‌న నివాసంలో జ‌న‌సేన నాయ‌కుల‌తో ఎమ్మెల్యే స‌మీక్షించారు.బ‌హిరంగ విజ‌య‌వంతం…

పెన్షనర్లకు ఉద్యోగులకు లాభం చేకూర్చిన 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపురాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోపాల్

మనన్యూస్,తిరుపతి:భారతదేశపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలలో దేశంలోని రెండు కోట్ల మంది మధ్య తరగతి ఉద్యోగులు,పెన్షనర్లు ఇతర సామాన్య ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్…