Month: February 2025

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నూరు భాషు కాలీషావలి కి ఘన సన్మానం

పదవీ విరమణ శుభాకాంక్షలు -నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ. ఆర్.ఎ) స్టేట్ కమిటీ సభ్యులు Mana News :- ఒంగోలు. నగరానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నూరు భాషు కాలీషా వలి నీ సంతపేట ఆయన నివాసంలో…

పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతుల నిర్మాణానికి మంత్రి జూపల్లి కృషి

మన న్యూస్ జిల్లాప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా :- కోడేరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి, కోడేరు మండల కేంద్రంలో పాఠశాల లో విద్యార్థుల మౌలిక వసతుల కల్పన కొరకు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు…

ఎస్సై ఎస్ లక్ష్మి కాంతం బాల బాలికల చట్టాల పట్ల అవగాహన సదస్సు

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం మహిళా చట్టాలు, హక్కులు,బాల బాలికల రక్షణ,సైబర్ నేరాలపై అప్రమత్తత పట్ల ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మికాంతం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై…

ఎమ్మెల్సీ అభ్యర్థి ను మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా అఖండ మెజార్టీతో గెలిపించండి: ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ప్రతిపాడు నియోజక వర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ఏలేశ్వరం మండలం, పెద్దనాపల్లి గ్రామంలో, ఏలేశ్వరం మండలం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో స్థానిక ఎన్డీఏ శ్రేణులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.…

పరిశుభ్రత కోసమే స్వచ్ఛ ఆంధ్ర,స్వచ్ఛ దివాస్‌ : కె.వి సూర్యనారాయణ

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్‌ కార్యక్రమంతో పల్లెలు పరిశుభ్ర వాతావరణంతో పాటుగా అహ్లాదకరమైన రీతిలో ఉంటాయని మండల అభివృద్ధి అధికారి కెవి సూర్యనారాయణ అన్నారు. ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర…

పవణ్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే ఆరణి

మన న్యూస్,తిరుపతి, ఫిబ్రవరి 15:షష్ఠి షణ్ముఖ యాత్రలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం తిరుత్తణి కి చేరుకోగా ఆయనకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి సుబ్రమణ్యం స్వామి ఆలయం కు చేరుకోగా…

పేద రైతన్నల కోసం 133 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం — సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

గొల్లప్రోలు 15 మన న్యూస్ : పేద రైతన్నల కోసం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.133 వారాలు గా దూడల సంతకు వస్తున్న అమ్మకం…

షికారి కాలనీ నందు కార్డెన్ సెర్చ్ నిర్వహించిన తవణంపల్లె పోలీసులు

తవణంపల్లె మన న్యూస్ ఫిబ్రవరి-15 చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు షికారి కాలనీ నందు శనివారం తవణంపల్లి ఎస్సై చిరంజీవి వారి సిబ్బంది ఆధ్వర్యంలో తవణంపల్లె పరిధిలోని షికారి కాలనీ నందు కార్డెన్…

శ్రీ వేధాక్షర మూవీస్ నిర్మాత చింతపల్లి రామారావు చేతికి ధనుష్ ఇడ్లీ కడై తెలుగు థియేట్రికల్ హక్కులు !!!

Mana News:- హీరో ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘ఇడ్లీ కడై’ ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ధనుష్ కు ఇది నటుడిగా యాభై రెండో ఫిలిమ్ అలాగే తను డైరెక్ట్ చేస్తోన్న నాలుగో సినిమా…

గృహప్రవేశ కార్యక్రమంలో కూటమి నాయకులు

Mana News:- వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లి పంచాయతీ మొండివెంగనపల్లి గ్రామంలో టిడిపి యువ నాయకుడు నలిపిరెడ్డి.మధు గారి తమ్ముడు N.ఢిల్లీ ప్రసాద్ ఉమా గారి నూతన గృహప్రవేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి, మండల క్లస్టర్ ఇంచార్జ్ మోహన్…