నిదురించు జహాపన మూవీ రివ్యూ & రేటింగ్
Mana News:- చిత్రం: నిదురించు జహాపన తారాగణం: ఆనంద్ వర్ధన్ , నవమి గాయక్ , రోష్ని , రామరాజు , పోసాని కృష్ణా మురళీ , కల్ప లత , కంచేర పాలెం రాజు , విరేన్ తొంబి దొరై…
Mana News:- చిత్రం: నిదురించు జహాపన తారాగణం: ఆనంద్ వర్ధన్ , నవమి గాయక్ , రోష్ని , రామరాజు , పోసాని కృష్ణా మురళీ , కల్ప లత , కంచేర పాలెం రాజు , విరేన్ తొంబి దొరై…
చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీసిన కలెక్టర్మెరుగైన వైద్య సేవలు అందించాలి.. మన,న్యూస్,తిరుపతి:రుయా ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆకస్మిక తనిఖీ చేసి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీసి,మరింత మెరుగైన వైద్య సేవలు…
తెలంగాణ రాష్ట్రంలో కనుచూపుమేరలో కూడా కనబడటం లేదు మన,న్యూస్,ఎల్,బి,నగర్:రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక ఆర్థిక ఇబ్బందులతోటి గత రెండు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారనివనస్తలిపురం లోని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ…
మనన్యూస్,ఎల్,బి,నగర్:ఎల్బీనగర్ లోని న్యాయస్థానం కోర్టులో న్యాయమూర్తి పై దాడి ఘటనను అడ్వకేట్ హరికృష్ణ తీవ్రంగా ఖండించారు.ఒక కేసులో కరణ్ సింగ్ అనే వ్యక్తికి రంగారెడ్డి కోర్టులో 9 ఎడిజే కోర్టు న్యాయమూర్తి హరీష మహిళా జడ్జ్ అతనికి జీవిత ఖైదు శిక్ష…
డీపీవో సూచన మేరకు ₹2లక్షలు లంచం తీసుకుంటుండగా ఉన్న పలంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు… మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం లో ఏసీబీకి చిక్కిన పుల్లూరు పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి.పుల్లూరు గ్రామ శివారులో ఓ వెంచర్ మేనేజర్ తో…
వాహనాలు సీజ్ చేసి భారీ జరిమానాలు విధిస్తాం… పినపాక తహసిల్దార్ అద్దంకి నరేష్ మనన్యూస్,పినపాక:మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా వాగులు,వంకలు,గోదావరి ల నుండి ఇసుకను తోలితే కఠిన చర్యలు తీసుకుంటామని పినపాక తహసిల్దార్ నరేష్ హెచ్చరించారు.మండలంలో కొందరు ఇసుకను అక్రమంగా తోలుతున్నారని…
మనన్యూస్,తవణంపల్లె:ఐదేళ్ల వైసిపి హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్న వారిలో ఒకడు వంశీ.ఒక దళితున్ని కిడ్నాప్ చేసి కోట్టి బెదిరించిన కేసులో అరెస్టు చేస్తే వైసిపి నాయకులు నానా యాగి చేయటం దురదృష్టం.దళితుడు కుటుంబ పక్షాన నిలబడి ఆ కుటుంబానికి న్యాయం చేయమని అడగవలసింది…
పాత పెన్షన్ పద్ధతినే కొనసాగించాలి…టిబిఇసిసి ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్ మనన్యూస్,తిరుపతి:అన్ని జాతీయ బ్యాంకులలో ఔట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని,బ్యాంకుల్లో ఏళ్ల తరబడి పరిష్కారానికి నేర్చుకొని పలు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన…
మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండల ప్రత్యేక అధికారి వి రాధాకృష్ణ హౌసింగ్ కాలనీ సందర్శించారు.అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.శుక్రవారం నాడు ఆయన హౌసింగ్ శాఖ ఏఈ తో కలిసి వెళ్లి కాలనీలో రహదారులు,త్రాగునీటి సమస్య గురించి తెలుసుకొని వీధి రహదారులు నిర్మాణానికి…
మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ బడ్నాయక వలస లో గ్రామ సందర్శనలో భాగంగా శుక్రవారం నాడు ఏపీ సీఎం ఎఫ్ సిబ్బంది ఆధ్వర్యంలో ద్రవ జీవామృతం తయారీ జరిగింది.రైతు ఆడారి ప్రదీప్ పొలం లో 200 లీటర్ల ద్రవ జీవామృతం తయారీలో…