మధ్యాహ్న భోజన పథకం విధి విధానాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.
మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:మధ్యాహ్న భోజన పథకం అమలు,విధి విధానాలను ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు.ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించబడుతున్న మధ్యాహ్న భోజన పథకం అమలు మరింత మెరుగైన రీతులలో సమర్థవంతంగా నిర్వహించేందుకుగాను కార్యాచరణ పథకాన్ని తయారు చేసే క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం…