ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ అండ్ బి అధికారులు

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.ఆర్.మధుసూదన్ రెడ్డి

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:ప్రజల ప్రాణాలతో ఆర్ అండ్ బి అధికారులు చెలగాటమాడుతున్నారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్.మధుసూదన్ రెడ్డి ఆరోపించారు.మణుగూరు నుండి దుగినేపల్లి వరకు ఆర్ అండ్ బి రోడ్డు గుంతల మయంగా తయారు కావడం వలన గుంతల ను తప్పించబోయి పూర్తిగా రైట్ సైడ్ రావటం వలన ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొని తరచూ ప్రమాదాలు సంభవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అని అన్నారు.ఆ విధంగానే ప్రమాదానికి గురై దుగినేపల్లిలో ఒకరు మరణించి,ఇంకొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని అన్నారు.ప్రమాదానికి గురై ఒకరు మరణించడం ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉండడం బాధాకరమన్నారు.మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ,వారి కుటుంబానికి తను ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.మరణించిన వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అన్నారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఇప్పటికైనా ప్రభుత్వము,ఆర్ అండ్ బి అధికారులు స్పందించి ఆర్ అండ్ బి రహదారిని బాగు చేసి,ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేశారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..