Month: February 2025

పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దారు ముద్రగడ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: రాష్ట్రంలో వైకాపా పార్టీకి పూర్వం వైభవం తీసుకొద్దామని వైసిపి పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పార్టీ నేత శిడగం వెంకటేశ్వరరావు నివాసంలో ముద్రగడ గిరిబాబు నగర…

మాజీమంత్రి కన్నబాబుని కలిసిన ముదునూరి

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు:వైసిపి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా నియమితులైన మాజీమంత్రి కురసాల కన్నబాబును ఎంఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ వైసిపి నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు శుక్రవారం కన్నబాబు నివాసంలో కన్నబాబును కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా…

పలువురు బాధితులకు మురళి రాజు పరామర్శ

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడ: ప్రతిపాడు నియోజకవర్గం, శరభవరం గ్రామానికి చెందిన రామిశెట్టి రాజు కుమారుడు కృష్ణ, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ కు వెళ్లి వారిని పలకరించి, ఆరోగ్య వివరాలు అడిగి…

ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని గెలిపించండి..అభివృద్ధి చేసుకుందాం..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్పోర్స్ నరేందర్ రెడ్డి వూట్కూరి ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలో మల్లికార్జున్…

అనుమతి లేని ఇసుక లారీ సీజ్

మనన్యూస్,కామారెడ్డి:మాచరెడ్డి మండలం ఫరీద్ పేట్ గ్రామంలో రాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని పట్టుకోవడం జరిగిందని ఎస్ఐ అనిల్ అన్నారు, అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా లారీ లో ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది.తెలియజేశారు

ఎస్.సి.కార్పొరేషన్ రుణాలు సులభతరం చెయ్యండి -జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ సభ్యులు వాలముని

మనన్యూస్,తిరుపతి:సి.కార్పొరేషన్ రుణాలకు ఎలాంటి గ్యారంటీ మరియు భద్రత లేకుండా బ్యాంకర్ కు లబ్ధిదారుడు మధ్య ఎటువంటి మధ్యవర్తులు లేకుండా రుణాలు మంజూరు చేసెలా సులభతరం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కు,తిరపతి జిల్లా ఎస్సీ.ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ సభ్యుడు పునభాకం వాలముని…

24,25 తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె..అన్ని బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి వారానికి ఐదు రోజులు పని దినాలు ఉండేలా చూడాలిటిబిఇసిసి ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్

మనన్యూస్,తిరుపతి:అన్ని జాతీయ బ్యాంకులలో ఔట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని,బ్యాంకుల్లో ఏళ్ల తరబడి పరిష్కారానికి నేర్చుకొని పలు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి జే ధన్వంత కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం యునైటెడ్ ఫోరం…

పేకాట స్థావరంపై పోలీసుల దాడి,,8 మంది అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి:నమ్మదగిన సమాచారం మేరకు కామారెడ్డి జిల్లా,పాల్వంచ మండలం,వేల్పుగొండ,గ్రామ శివారులో లొట్టివాగు సమీపంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు ఎస్ఐ అనిల్ సిబ్బందితో కలిసి తనికీలు నిర్వహించాగా పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను పట్టుకొని,వారి నుండి 7150,,4 మొబైల్స్,5…

నిల్వ మాంసం విక్రయాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి

మనన్యూస్,గొల్లప్రోలు:నిల్వమాంసం,చనిపోయిన కోళ్ల మాంసం వ్యాపారులు యదేచ్చగా విక్రయాలు సాగిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ సోకి వేలాది కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో…

అసత్యాల వేదికగా బిఆర్ఎస్ సోషల్ మీడియా

మనన్యూస్,పినపాక:చింత చచ్చినా పులుపు చావలేదన్న చందంగా,అధికారం పోయినా టిఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడీశాల రామనాథం ఎద్దేవా చేసారు.శుక్రవారం బయ్యారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రామనాథం మాట్లాడారు.…