Month: February 2025

పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆయుష్మాన్ చికిత్స వైద్యులచే ఉచిత ఆరోగ్య శిబిరo

మనన్యూస్,కర్మన్,గాట్:ఆయుష్మాన్ చికిత్సలయ ద్వారా అన్ని రకాల చికిత్సా విధానాల సమ్మిళితంతో ఒక కొత్త తరహాలో పరిష్కారం చూపించడానికి పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్లో సంక్షేమ సంఘ కార్యవర్గం ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల…

చైతన్యపురి డివిజన్ లో దోమల మందు తో ఫాగిగింగ్,,కార్పొరేటర్ రంగా నర్సింహా

మనన్యూస్,చైతన్యపురి:ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ లోని ద్వారకాపురం,భవాని నగర్ కాలనిలో దోమలు సమస్య మీద కాలనీ వాసులు పిర్యాదు చేయగా స్థానిక కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా కాలనీవాసులతో జిహెచ్ఎంసి ఎంటమాలజీ ఏఈ రాంబాబు,జవాన్ రంజిత్ తో దోమల మందు తో…

వట్టిమర్తి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మనన్యూస్,కొత్తపెట్:నకెరికల్ నియోజకవర్గంచిట్యాల మండలం వటిమర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998-99 విద్య సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు శుక్రవారం ఆత్మీయ సమ్మెలనం నిర్వహించుకున్నారు.ఈ సందర్బంగా తమకు అన్నాడు చదువు చెప్పిన ప్రధానోపాధ్యాయులు కంచర్ల మోహన్ రెడ్డి,ఉపాధ్యాయులు కొండకిందిఅంజి…

అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి.

మనన్యూస్,నారాయణపేట:ఆత్మకూరు పట్టణంలోని బాబా కాలనీలో టీఎన్జీవో బిల్డింగ్ పక్కన ఉన్న 20 ఫీట్ల రోడ్డుపై ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు శనివారం…

సీఏం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కేఏల్ఆర్

మనన్యూస్,మహేశ్వరం:మండల్ అమీర్ పేట్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోల్కొండ రాములు అనారోగ్య కారణాలతో నిమ్స్ ఆసుపత్రి లో చేరగా వైద్య ఖర్చుల కొరకు కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇమ్మడి ప్రవీణ్ పటేల్ ద్వారా మాజీ ఎమ్మెల్యే కేఏల్ఆర్ గారిని…

మకు దారి కల్పించండి…… మహా ప్రభూ

Mana News, రేణిగుంట ఫిబ్రవరి 22,2025 :-రేణిగుంట మండలం కరకంబాడి గ్రామపంచాయతీ పరిధిలోని శివాలయం వీధిలో రహదారిని ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారని సదరు గుర్రమ్మ అనే మహిళ శనివారం నాడు మీడియాను ఆశ్రయించింది,వివరాల్లోకి వెళితే కరకంబాడి శివాలయం విధిలోని మంచినీళ్ల ట్యాంక్…

సర్వేపల్లి నియోజకవర్గంలోని ఎంఈఓలతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్ష

మన న్యూస్, సర్వేపల్లి:- సర్వేపల్లి నియోజకవర్గంలోని ఎంఈఓలతో నెల్లూరు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. వైసీపీ పాలనలో నాడు – నేడు…

ప్రతి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మండలంలోని ప్రతి రైతు తప్పనిసరిగా విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ బి. జ్యోతి పిలుపునిచ్చారు. మండలంలోని సిరిపురం గ్రామంలో రైతు సేవా కేంద్రంలో జరుగుతున్న ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు…

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జ్యోతుల పెదబాబు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం : మండలం యర్ర వరం గ్రామంలో ఉభయగో దావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కి మద్దతుగా టీడీపీనాయకులు మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెద్దబాబు ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక నాయకులు జిల్లా…

పట్టబుద్ధుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ఈ నెల 27 న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏలేశ్వరం ఇంచార్జ్ తహసిల్దార్,ఏ ఈ ఆర్ ఓ కె కుశరాజ్ తెలిపారు. మండలంలో 1921 మంది వాటర్లు ఉండగా మూడు…