Month: January 2025

సత్యం,అహింస మార్గాలను నేటి యువత పాటించాలి- ఏసిపిఎస్ అధ్యక్షులు ప్రేమ్ గాంధీ

మనన్యూస్,సరూర్ నగర్: మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఏసిపిఎస్ ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సరూర్నగర్ లోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి సమర్పించి,ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా…

ప్రతి గింజను కొనుగోలు చేయించే బాధ్యత నాది.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, సోయా రైతులు ఎవరూ ఆందోళన చెందకండి చివరి ధాన్యం గింజ దాకా కొనుగోలు చేసే బాధ్యత మాది అని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో కొనుగోలు కేంద్రం మూత పడటంతో మద్నూర్,డోంగ్లీ…

డిప్యూటీ మేయర్ ఎన్నికపై వైయస్ఆర్సీపీ కార్పొరేటర్లు లతో సమావేశం నిర్వహించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రాంజీ నగర నియోజకవర్గ కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర మరియు రూరల్ నియోజకవర్గ కార్పొరేటర్ల తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి,నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆనం విజయ కుమార్…

శ్రీకాళహస్తిలో జరిగే మహా శివరాత్రి వైద్య శిబిరాలకు అపోలో హాస్పిటల్స్ మద్దతును కోరిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తిలో జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ మద్దతు గురించి చర్చించడానికి గౌరవనీయులైన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెన్నైలోని అపోలో మెయిన్ బ్రాంచ్ అపోలో హాస్పిటల్స్ సిఇఒ నవీన్‌ను సీనియర్ వైద్యులు మరియు వైద్య నిపుణులతో కలిసి…

ఎబిసిడి వర్గీకరణ న్యాయబద్ధమైనది – ఎస్సీ మాదిగ ఉపకులాల ప్రజలకు వర్గీకరణ ఫలాలు అందే వరకు సంపూర్ణ పూర్తి మద్దతు

మనన్యూస్,గద్వాల:ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదులో జరగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతులు సన్నాహాక కళా ప్రదర్శనకు పూర్తిస్థాయిలో ఉద్యమానికి తోడుంటా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాసనసభ్యులు గద్వాల నియోజకవర్గం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హైదరాబాదులో ఫిబ్రవరి…

కేజీవీబీ పాఠశాలలో భద్రత మాహోత్సవాల సందర్భంగా ముగ్గులు ద్వారా ట్రాఫిక్ రూల్

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని కేజీవీబీ పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా కేజీవీబీ పాఠశాలలోఉపాద్యాయులకి విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఎంవీఐ అమృతవర్షిణి ఏఎంవీఐ సైదా మాట్లాడుతూ ప్రమాదాలు నివారించడానికి రోడ్డు భద్రతపై…

ప్రజలకు 420 హామీలిచ్చి. 420 రోజులు గడిచిన నెరవేర్చని కాంగ్రెస్,,గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ శ్రేణులు

మనన్యూస్,మీర్పేట్:ఓ మహాత్మాఓవైపు రైతులను,మరోవైపు మహిళలను,ఇంకోవైపు వృద్ధులు,వికలాంగులను,2 లక్షల ఉద్యోగాలిస్తామని యువతను,ఇలా ప్రతి వర్గాన్ని నయవంచనకు గురిచేసిన ఈ కాంగ్రెస్ సర్కారుకు ఇప్పటికైనా కళ్లు తెరిపించాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాము.నమ్మి ఓటేసిన పాపానికి గొంతుకోసిన ఈ అసమర్థ సీఎంకు ఇప్పటికైనా మంచి బుద్ధి…

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన మాతృమూర్తి బొజ్జల బృందమ్మ

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు మాతృమూర్తి గౌ శ్రీ బొజ్జల బృందమ్మ గారు బాబుఅగ్రహారం హై స్కూల్ నందు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది,మధ్యాహ్న భోజనం మరియు విద్యార్థిని,విద్యార్థుల మరుగుదొడ్లను పరిశీలించి వారితో…

జోరుగా బ్రిడ్జి నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న జనసేన పార్టీ నాయకులు

మనన్యూస్,గొల్లప్రోలు:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలోని జగనన్న కాలనీ వాసులకు ముంపు భారీ నుండి విముక్తి లభిస్తుంది.కొద్దిపాటి వర్షానికే కాలనీ వాసుల రాకపోకలకు అంతరాయం ఏర్పాడేది.కాలనీ వాసులు మధ్య తరగతి,పేదవారు కావడం తో…

ప్రభుత్వ ఆసుపత్రిలో గంటల తరబడి నిలబెడుతున్న రోగులు

మనన్యూస్,తిరుపతి: శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో, ఫస్ట్ ఫ్లోర్ ఓపి విభాగం దగ్గర.. గంటల తరబడి హాస్పిటల్ కి వచ్చే రోగులు కుర్చీలు లేక నిలబడిన దుస్థితి చూడండి సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 10 జనన,మరణాల నమోదు విభాగం…