Month: December 2024

ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలి !

పినపాక నియోజకవర్గం , మన న్యూస్:: ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి, తగినంత మంది సిబ్బందిని నియమించి, ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.…

భద్రాద్రి కొత్తగూడెంలో స్వల్ప భూ ప్రకంపనలు

పినపాక, మన న్యూస్:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఐదు సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. కొత్తగూడెం తో పాటు మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాలలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. బుధవారం ఉదయం 7:26 నిమిషాలకు…

బాల్య వివాహాన్ని అడ్డుకుని, ఆడబిడ్డ బంగారు భవిష్యత్తును కాపాడిన బంగారుపాళ్యం పోలీసులు

బంగారుపాళ్యం డిసెంబర్ 4 మన న్యూస్ :- బంగారుపాళ్యం పోలీసులకు డయల్ 112 ద్వారా వచ్చిన ఒక హెల్ప్ లైన్ కాల్, ఒక ఆడపిల్ల జీవితాన్ని కొత్త వెలుగుల్లోకి తీసుకొచ్చింది. వేంకటగిరి గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువతి స్థానిక పాఠశాలలో…

జుక్కల్ నియోజకవర్గాన్ని రెవిన్యూ డివిజన్ గా మారుస్తా..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో మండలానికి సంబంధించిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ ,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు లబ్ధిదారులకు అందజేశారు.అలాగే పెద్ద కొడప్గల్ మండలం కస్లబాద్…

సీఎంఆర్ఎఫ్,డబుల్ బెడ్రూం చెక్కుల పంపిణీ

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ మండలానికి చెందిన పలువురు పేదలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి…

ఆర్‌టిఏ చెక్‌ పోస్టుపై ఏసీబీ అధికారులు తనిఖీలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 4:- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలో ఉన్న ఆర్‌టిఏ చెక్‌ పోస్టుపై ఏసీబీ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. రవాణాశాఖపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ ఏసీబీ దాడులు జరిగినట్టు సమాచారం…

విద్యా ప్రమాణాల నిర్ధారణకే నేషనల్ అచీవ్ మెంట్ సర్వే – ఎంఈఓ కొమరం నాగయ్య

పినపాక, మన న్యూస్:-పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు అంచనా వేసేందుకు బుధవారం నాడు దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్ మెంట్ సర్వే జరిగింది. దీనిలో భాగంగా మండల పరిధిలోని మొత్తం నాలుగు పాఠశాలల్లో న్యాస్ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఎంపీయుపిఎస్ పోతిరెడ్డిపల్లి పాఠశాలలో…

శ్రీ కర్మన్ ఘాట్ హనుమన్ ఆలయంలో ఘనంగా లోక కళ్యాణోత్సవం

కర్మన్ ఘాట్, మన న్యూస్ :- ప్రజాపాలన విజయో త్సవాలను పురస్కరించి తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి దేవాదాయ శాఖ కమీషనరు వారు జారీచే సిన ఆదేశాల మేరకు బుధవారం రోజున శ్రీ కర్మన్ ఘాట్ హానుమాన్ దేవస్తానములో లోక కళ్యాణార్థము…

రైతు రాజ్యమే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ ద్వేయం

కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల పేదలకు న్యాయం జరుగుతుంది. ఘనంగా నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం… పినపాక నియోజకవర్గం, మన న్యూస్:- బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్…

తీవ్ర జ్వరంతో బాలిక మృతి.

బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 4 చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,బంగారు పాళ్యం మండలం,శేషాపురం గ్రామానికి చెందిన గుణ శ్రీ వయసు 12 సంవత్సరములు బంగారుపాళ్యం సెయింట్ మేరీ స్కూల్ నందు ఏడవ తరగతి చదువుతున్నది. మంగళవారం మధ్యాహ్నం జ్వరం ఎక్కువ రావడంతో…