Month: December 2024

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జ్యోతుల శ్రీనివాసు.గొల్లప్రోలు/ శంఖవరం

మన న్యూస్ : శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో వేంచేసియున్నా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి 14వ వార్షికోత్సవ షష్ఠి మహోత్సవ కార్యక్రమాలకు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయనిర్మాణ ప్రోత్సాహికులు దాసరి లోవరాజు ఆహ్వానం మేరకు సాయిప్రియసేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు &…

క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్ఆ సక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఎంపీడీవో రామకృష్ణ, ఎంఈఓ నాగయ్య

మన న్యూస్: పినపాక, గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం కల్పించేందుకు సీఎం కప్ ను 36 క్రీడాంశాల్లో మూడు దశల్లో పోటీలు నిర్వహిస్తామన్నారని పినపాక ఎంఈఓ నాగయ్య తెలిపారు. గురువారం పినపాక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అధ్యక్షతన…

టీచర్స్ కాలనీలో శ్రీ అయ్యప్ప స్వామి 18 వ మహా పడిపూజ కార్యక్రమం

మన న్యూస్: ఎల్బీనగర్ నియోజకవర్గం టీచర్స్ కాలనీ బి.డి.రెడ్డి గార్డెన్ లైన్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ప్రక్కన పృథ్వీరాజ్ గురు స్వామి, సురేష్ గురు స్వామి, నగేష్ గురు స్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి 18వ మహా…

విద్యార్థులకు నోటు పుస్తకాలు,పెన్నులు పంపిణీ

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేప ల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం నోటు పుస్తకాలు,పెన్నులు ,చాక్లెట్లు అందజేశారు.అలాగే…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభివృద్ధిలో మాజీ ఆర్థిక మంత్రి రోశయ్యది క్రియాశీల పాత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్యులను రాజకీయంగాప్రోత్సహిస్తాం డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్కస్వశక్తితో రాజకీయాల్లో రాణించిన కొణిజేటి – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మన న్యూస్: ఎల్ బి నగర్, తెలంగాణ రాష్ట్రంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి ఉమ్మడి రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రిగా దివంగత రోశయ్య కృషి ఆనిర్వచనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాజకీయాల్లో ఏనాడూ పదవుల కోసం…

లింగంపర్తి లో ఘంటసాల 102 జయంతి

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం : ప్రముఖ సినీ గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 102వ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ఆలమూరు సుబ్బారావు ఆధ్వర్యంలో బుధవారం లింగంపర్తి గ్రామంలో ఘంటసాల చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా…

రజనీ పెద్దకర్మకు హాజరై నివాళులు అర్పించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళిమోహన్

ఐరాల డిసెంబర్ 4 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, పొలకల రెడ్డివారిపల్లె గ్రామానికి చెందిన చింతమాకుల రజనీ పెద్దకర్మకు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. దివంగత రజనీ…

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ముఖ్య అతిధిగా ఎంఈఓ హేమలత

తవణంపల్లి డిసెంబర్ 4 మన న్యూస్ తవణంపల్లి మండల కేంద్రం నందు భవిత కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకున్నారు, ఈ కార్యక్రమానికి ఎంఈఓ హేమలత హాజరై ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది అనంతరం…

ఘనంగా అయ్యప్ప పడింపూజా కార్యక్రమం .

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామానికి చెందిన జనార్దన్ రెడ్డి తన సొంత గృహంలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పురహితులు సంజీవరావు శర్మ, గురు స్వాములు సంగమేశ్వర్ గౌడ్, రమేష్…

వనస్థలిపురంలో ది గ్రానియోస్ కిచెన్ ప్రారంభోత్సవం

ఎల్ బి నగర్ , మన న్యూస్:- ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లోని రెడ్ ట్యాంక్ రోడ్ లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ ఎదురుగా కావ్య,అనూష నేతృత్వంలోని ది గ్రానియోస్ కిచెన్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా…