Month: December 2024

వినాయక హిల్స్ రోడ్ నెంబర్ 6 లో శ్రీ అయ్యప్ప స్వామి 18 వ మహా పడిపూజ కార్యక్రమం

బడంగ్పేట్:-మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని వినాయక హిల్స్ రోడ్ నెంబర్ 6 లో శ్రీ అయ్యప్ప స్వామి 18 వ మహా పడిపూజ కార్యక్రమం పుల్లయ్య గురు స్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.ఈ 18వ…

మొగిలి ఆలయ టెండర్లు వాయిదా. చిత్తూరు దేవాదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ సుమన.

బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 4. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి ఆలయం వెలుపల అంగళ్లు తలనీలాలు పార్కింగ్ బుధవారం ఉదయం 11 గంటలకు ఆలయ ఆవరణలో వేలం పాటలు చిత్తూరు దేవదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ సుమన, మొగిలి…

ప్రెస్ క్లబ్ నందు రెండవసారి నూతన కార్యవర్గ ఎన్నిక అధ్యక్షులుగా కే బాలాజీ

బంగారుపాళ్యం డిసెంబర్ 4 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాలెం మండలం, పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉన్న ప్రెస్ క్లబ్ రెండవసారి నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా జే.ఈశ్వర్ బాబు,అధ్యక్షులుగా కే. బాలాజీ,ప్రధాన కార్యదర్శిగా జే. సురేంద్రబాబు,సంయుక్త…

ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డా.వి.ఎం.థామస్ కి కత్తర్ లో ఎన్నారై టిడిపి తరఫున సన్మానం

మన న్యూస్:– కత్తార్ దేశంలో దోహా పట్నంలో మెడికల్ క్యాంపు కి హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్పు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా.వి.యం.థామస్ నీ కత్తర్ టిడిపి ప్రెసిడెంట్ గొట్టిపాటి రమణయ్య,రమేష్,చంద్రశేఖర్ నాయుడు,సత్య నారాయణ,గోపాలరాజు,రవీంద్ర,వినోద్ దతితరులు రాష్ట్ర ప్రభుత్వ విప్…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్మెంట్ లో ఎక్సపర్ట్ గెస్ట్ లెక్చరర్

వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కంప్యూటర్‌ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో కంప్యూటర్ కోర్సు లో వర్డ్ ప్రెస్ ఇన్ వెబ్ డిజైన్ ఎక్సపెర్ట్ గెస్ట్ లెక్చర్ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్‌ బి.అన్నపూర్ణ శారద అధ్యక్షతన ప్రసంగిస్తూ…

ఉపాధ్యాయులకు బోధ నేతర కార్యక్రమాలు తప్పించాలి

మన న్యూస్ చిత్తూరు :- కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న…. అసంబద్ధ నిర్ణయాలైన అపార్ కార్డుల నమోదు, నిరంతరం ఏదో ఒక బోధ నేతర కార్యక్రమం పేరుతో విలువైన బోధన…

తిరుమల,తిరుచానూరు ఆలయాలకు13 టన్నుల కూరగాయల వితరణ

మన న్యూస్ చిత్తూరు:-చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం మూడు టన్నుల కూరగాయలను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వర్షిక బ్రహ్మోత్సవాలలో విచ్చేసిన భక్తుల అన్నదానం కొరకు ఈ కూరగాయలను ఉపయోగిస్తారు . ఈ కూరగాయల దాతలుగా ఎన్నారై యూఎస్ఏ చెందిన సురేష్,…

రేషన్ డిపో ఆడారిపాడులో ఏర్పాటు చేయాలి

మోదుగ పంచాయతీ గిరిజన ప్రజలు వినతి – తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా మన న్యూస్, పాచిపెంట, డిసెంబర్4 :=మోదుగ పంచాయతీ అడారిపాడు గిరిజన గ్రామంలో జి సి సి రేషన్ డిపో వెంటనే ఏర్పాటు చేయాలని స్థానిక సర్పంచ్ సింహాచలం,సి…

పొలం పిలుస్తోంది- వ్యవసాయ శాఖ ఏ ఒ కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట, డిసెంబర్:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుమారు 4 వేల ఎకరాలలో పత్తి పండిస్తున్నారని ఇదంతా కేవలం వర్షాధారంగా మాత్రమే పండిస్తున్నారని అందువలన దిగుబడులు చాలా తక్కువగా వస్తున్నాయని రైతులు కొద్దిపాటి జాగ్రత్తలతో ఒకటి నుంచి…

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జ్యోతుల శ్రీనివాసు.

Mana News, గొల్లప్రోలు/ శంఖవరం మన న్యూస్ :– శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో వేంచేసియున్నా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి 14వ వార్షికోత్సవ షష్ఠి మహోత్సవ కార్యక్రమాలకు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయనిర్మాణ ప్రోత్సాహికులు దాసరి లోవరాజు ఆహ్వానం మేరకు…