మాజీ ఎమ్మెల్యే 15 సంవత్సరాలల్లో అభివృద్ధి చేసింది ఏమీ లేదు? కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి
మన న్యూస్: నిజాంసాగర్,( జుక్కల్ ) ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పై ఆరోపణలు చేస్తే సహించేదిలేదాని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్…