మాజీ ఎమ్మెల్యే 15 సంవత్సరాలల్లో అభివృద్ధి చేసింది ఏమీ లేదు? కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి

మన న్యూస్: నిజాంసాగర్,( జుక్కల్ ) ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పై ఆరోపణలు చేస్తే సహించేదిలేదాని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ రాం రెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మా రెడ్డి కృష్ణారెడ్డి లు విలేకరులతో మాట్లాడుతూ..
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తన కార్యకర్తలను కాపాడుకునేందుకే కొత్త డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తన కార్యకర్తలను కాపాడుకునేందుకే కొత్త డ్రామాలు ఆడుతున్నాడని అన్నారు.15 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన హన్మంత్ షిండే నియోజకవర్గంలో ఏ ఒక్క భారీ పథకాన్ని తీసుకురాలేకపోయారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఏడాదిలోనే గ్రామాలకు బీటీ రోడ్లు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కళాశాల, పిట్లం, బిచ్కుందతో పాటు పలు మండలాలకు సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చారన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేని విధంగా జుక్కల్ నియోజకవర్గం లో రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేసిన ఘనత తోట లక్ష్యం కాంతారావుకు దక్కిందన్నారు.ఇంత అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే 15 సంవత్సరాల్లో హస్గుల్, పుల్కల్,ఖత్ గావ్,కుర్లా, గుండె నెమిలి, నుంచి మంజీరా నదిని కొల్లగొట్టి కోట్ల రూపాయలు సంపాదించుకుంది మీరు కాద అని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పిట్లం మండలాధ్యక్షుడు హన్మాండ్లు, నిజాంసాగర్,మహమ్మద్ నగర్ మండలాల అధ్యక్షులు మల్లిఖార్జున్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు