ఎమ్మెల్యే తోట సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బూర్గుల్ సర్పంచ్ గజ్జల జీవన్…
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన వల్ల గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు.మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామ సర్పంచ్…