Category: తెలంగాణ

వనజీవి రామయ్య గారితో కలిసి మొక్కలు నాటిన వృక్షజీవి డాక్టర్ మార్కండేయులు

వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటిన డాక్టర్ మార్కండేయులు. మనన్యూస్,నాగోల్:అపర భగీరథుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త హరిత ప్రేమికుడు జోగినేపల్లి…

మొక్కలు నాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మనన్యూస్,మీర్పేట్:మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు సమీపంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా మొక్కలు నాటి మాజీ ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా…

కేసీఆర్ ఓటమితో మొదలైన ప్రస్థానం తెలంగాణ గొంతుకగా ఎలా ఎదిగింది.

మన న్యూస్,కేసీఆర్ ఓటమితో మొదలైన ప్రస్థానం తెలంగాణ గొంతుకగా ఎలా ఎదిగింది.. చింతమడక చిన్నోడి జీవితంలో ముఖ్య ఘట్టాలు.గెలుపు, ఓటమి, అవమానాలు,పొగడ్తలు.. అంతా అయిపోయిందని అనుకునే సమయంలో నిప్పురవ్వలా తిరిగి పైకి లేచే తత్వం. కేసీఆర్‌..ఈ మూడు అక్షరాలను తెలంగాణ ప్రజలు…

మొహమ్మద్ నగర్ లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు..

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే,ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ రాజు లు కలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్,తెలంగాణ సాధనకై పోరాడి పట్టువిడని విక్రమార్కుడిలా తెలంగాణ వచ్చే విధంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిజాంసాగర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్…

మున్నూరు కాపుల సంఖ్యపై ప్రభుత్వం రీ సర్వే చేపట్టాలి:బొడ్డు ఏసుబాబు.

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక మండలం,సింగిరెడ్డిపల్లి గ్రామంలో ఉమ్మడి మండలాల మున్నూరు కాపు సంయుక్త సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొడ్డు ఏసుబాబు పటేల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో సంయుక్త సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొడ్డు ఏసుబాబు మాట్లాడుతూ ఇటీవల తెలంగాణా…

ఆదివాసి సంక్షేమ పరిషత్ పినపాక నూతన కమిటీ ఎన్నిక

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:పినపాక మండల కేంద్రంలో ఆదివారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ జనరల్ సమావేశ నిర్వహించారు ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు పాల్గొని,మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70ఎల్.టి.ఆర్ చుట్టాలను పటిష్టంగా అమలు చేయాలని,అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3…

మధ్యాహ్న భోజన పథకం విధి విధానాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:మధ్యాహ్న భోజన పథకం అమలు,విధి విధానాలను ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు.ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించబడుతున్న మధ్యాహ్న భోజన పథకం అమలు మరింత మెరుగైన రీతులలో సమర్థవంతంగా నిర్వహించేందుకుగాను కార్యాచరణ పథకాన్ని తయారు చేసే క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం…

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ,ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు.

మనన్యూస్,పినపాక:మండలం దుగినేపల్లి ప్రధాన రహదారిపై లారీ బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.ఇద్దరు యువకులు మల్లూరు నుండి మణుగూరు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం.సంఘటన స్థలానికి చేరుకున్న…

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ అండ్ బి అధికారులు

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.ఆర్.మధుసూదన్ రెడ్డి మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:ప్రజల ప్రాణాలతో ఆర్ అండ్ బి అధికారులు చెలగాటమాడుతున్నారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్.మధుసూదన్ రెడ్డి…