Category: తెలంగాణ

అభివృద్ధి కొరకు అధికారులు సమన్వయంతో పని చేయాలి. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నియోజకవర్గ అభివృద్ధి కొరకు అధికారులు సమన్వయంతో పని చేయాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.జుక్కల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో పని చేసే అన్ని శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే సమీక్షా సమావేశం…

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

నర్వ మండలం, మన న్యూస్ :-గీతా భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తాత్కాలికంగా పాఠశాల పరిపాలనా బాధ్యతలను చేపట్టి, నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు.పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..విద్యార్థులకు సమాజంలోని బాధ్యతలను…

కర్మన్ ఘాట్ ధ్యనాంజనేయ స్వామి దేవాలయం హుండీ ఆదాయం40,83,498

కర్మన్ ఘాట్. మన న్యూస్:- చంపాపేట డివిజన్ పరిధిలోని కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవస్థానం హుండీలను గురువారం ఆలయ కార్యనిర్వాహణాధికారి లావణ్య ఆధ్వర్యంలో, దేవాదాయ శాఖ రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ శేఖర్ పర్యవేక్షణలో లెక్కించారు. స్వాములోరికి రూ.40,83,498 ఆదాయం…

ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా ప్రతినిధి:- నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని నారాయణ పేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్,కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి అన్నారు. జిల్లా పరిధిలోని కోస్గి పట్టణ…

బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చిన కోళ్ళను ఇష్టం వచ్చినట్టు రోడ్ పై పడేసున్న బోలోరా డ్రైవర్లు – అడిగేదేవరు ????

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మార్చి 20 :- జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల స్టేజీ సమీపంలో నందు కర్నూలు జిల్లా వైపు నుంచి హైదరాబాద్ వైపు పోతున్న TS32 T5929నెంబర్ గాల బులోరో వాహనం లోని బర్డ్…

వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తా: కేటీఆర్‌

Mana News :- హైదరాబాద్‌: వచ్చే ఏడాది తాను పాదయాత్ర చేయనున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. భారాసను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలు ప్రారంభించానని, డిసెంబర్‌ వరకు పార్టీ బలోపేత కార్యక్రమాల్లో…

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని చౌరస్తాలోకాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్ల బిల్లులు,ఎస్సీ వర్గీకరణ బిల్లు,రాజీవ్ యువ వికాసం అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం…

బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం

మనన్యూస్,జోగులాంబ గద్వాల జిల్లా :కోదండపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన బాష, ఎలీషా అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై హైదరాబాద్‌ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కొదండపురం సమీపంలో జాతీయ…

ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 నిర్ణయించాలని

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉదయం 6 నుండే సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు. ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ సునీత సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ…

పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో జరిగే పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద మార్చి 21 నుండి ఏప్రియల్ 4 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో…