ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ప్రధాన లక్ష్యం.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మనన్యూస్,నెల్లూరు,రూరల్:నెల్లూరుజిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నందు 15లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రసూతి హాస్పిటల్ లో ఓ.పి విభాగాలను గురువారం ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పేద, నిరుపేద సామాన్య మధ్యతరగతి…