Category: ఆంధ్రప్రదేశ్

ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ప్రధాన లక్ష్యం.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు,రూరల్:నెల్లూరుజిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నందు 15లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రసూతి హాస్పిటల్ లో ఓ.పి విభాగాలను గురువారం ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పేద, నిరుపేద సామాన్య మధ్యతరగతి…

కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలపై ఫలించిన కోవూరు ఎమ్మెల్యే వేమి రెడ్డి ప్రశాంతిరెడ్డి పోరాటం

మనన్యూస్,కోవూరు,అమరావతి:షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రశాంతమ్మ.కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన కోవూరు ఎమ్మెల్యే,సమస్యను సీఎం చంద్రబాబుకు వివరించిన వైనం.స్పందించిన ముఖ్యమంత్రి.. 26 కోట్ల బకాయిలు చెల్లిస్తామని స్పష్టీకరణ,124 ఎకరాల్లో కంపెనీలు ఏర్పాటుకు…

నాలుగు రోజులుగా నిలిచిన నీటి సరఫరా

మనన్యూస్,కొండాపురం:కొండాపురం మండలంలోని మక్కినవారిపాలెం, వెల్లటూరి వారి పాలెం, ఇసుకపాలెం,బొమ్మిపాలెం, భీమార్పాడు గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు రోజుల కిందట సాయి పేట ఎస్సీ కాలనీ సమీపంలో మెయిన్ పైప్ లైన్ దెబ్బతింది. మరమ్మతులు చేయలేదు. ఆర్డబ్ల్యూఎస్…

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీద రవిచంద్ర కు ఘన సన్మానం

మనన్యూస్,నెల్లూరురూరల్:తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో సైతం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేదానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ వ్యక్తి బీద రవిచంద్ర.బీద రవిచంద్ర గారి ఎమ్మెల్సీ నిర్ణయం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది.శ్రీధర్ అన్నతో నాకు 35…

రంజాన్ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే ఆర‌ణి

మనన్యూస్,తిరుప‌తి:ఈ నెల 31వ తేది జ‌రిగే రంజాన్ ప్రార్థ‌న‌ల కోసం ఈద్గా మైదానంలో మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్ల‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు, మున్సిప‌ల్ కార్పోరేష‌న్ అద‌న‌పు క‌మిష‌న‌ర్ చ‌ర‌ణ్ తేజ్ రెడ్డి, స‌హాయ క‌మిష‌న‌ర్ అమ‌రయ్య‌, ఇంజినీరింగ్…

ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీగా తరలిరండి

టిడిపి నాయకులు, జాతీయ బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం మనన్యూస్,తిరుపతి:యాదవ కార్పొరేషన్ కు తిరుపతి టిడిపి బిసి నాయకులు మాజీ తుడా చైర్మన్ జి నరసింహ యాదవ్ రాష్ట్ర చైర్మన్ గా ఏప్రిల్ 2వ తేదీన…

రామ్ చ‌ర‌ణ్ మరిన్ని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃగ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రుయా ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణలో తిరుప‌తి రామ్ చ‌ర‌ణ్ యువశ‌క్తి స‌భ్యులు గురువారం మ‌ధ్యాహ్నం అన్న‌దానం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పేద‌ల‌కు అన్న‌దానం పంపిణీ చేశారు. రామ్ చ‌ర‌ణ్ ఆయురారోగ్యాల‌తో మ‌రిన్ని…

నెల్లూరులో మున్సిపల్ పార్క్ స్థలాన్ని పరిశీలించిన నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రూరల్ నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్, శోధన్ నగర్ మున్సిపల్ పార్క్ స్థలాన్ని గురువారం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తో కలసి పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు నగర మాజీ మేయర్ నందిమండలం భాను…

MRPS కర్నాటక రాష్ట్ర కార్యవర్గ సమావేశం…ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ మంద కృష్ణ మాదిగ గారు…

మనన్యూస్:కర్నాటక రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత సాధించుకోవడానికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద చర్చించుకోవడానికి బెంగుళూర్ లో రాష్ట్ర కార్యవర్గ సదస్సు జరుగుతుంది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు పాల్గొన్నారు.కర్ణాటక రాష్ట్ర…

ఇది మంచి ప్రభుత్వం – మంచి పాలన..ఎమ్మెల్యే సత్యప్రభ ప్రోత్సాహంతో నియోజకవర్గం అభివృద్ధి..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) మంచి ప్రభుత్వం లో మంచి పాలన కొనసాగుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలుగు దేశం పార్టీ (టి…