త్రిబుల్ ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ శ్రీమతి ప్రవీణ దంపతులు..!

నాణ్యమైన పెట్రోల్ డీజిల్ ను అందించండి.. వాహనదారులు సద్వినియోగం చేసుకోండి..!

ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్

మనన్యూస్,కలిగిరి:మండల కేంద్రానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కొండాపురం కలిగిరి ప్రధాన రహదారి పక్కన ఇండియన్ ఆయిల్ వారి త్రిబుల్ ఆర్ ఫీలింగ్ స్టేషన్ ను శుక్రవారం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ శ్రీమతి ప్రవీణ దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా పెట్రోల్ బంక్ యాజమాన్యం ఎమ్మెల్యే దంపతులకు గారికి ఘన స్వాగతం పలికారు. శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి రిబ్బన్ కటింగ్ చేసి త్రిబుల్ ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం వాహనదారులకు పెట్రోల్ మరియు డీజిల్ ను పంపింగ్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన పెట్రోల్ డీజిల్ ను వాహనదారులకు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ పెట్రోల్ బంక్ ను వాహనదారుల సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. త్రిబుల్ ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ యాజమాన్యం మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి మండల నాయకులు గ్రామ నాయకులు బంధుమిత్రులు తదితరులు ఉన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..