ఆత్మకూరులో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని గర్విస్తూ…. భారత సైనికుల పరాక్రమ వీరత్వాన్ని కొనియాడుతూ.. సాగిన తిరంగా ర్యాలీ.
మన న్యూస్, ఆత్మకూరు ,మే 18:దేశభక్తికి ప్రతీకగా.. ఆదివారం ఆత్మకూరు చరిత్రలో నిలిచేలా తిరంగా యాత్రను ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి . ఈ సందర్భంగా మాట్లాడుతూ…….భారతదేశం కోసం ప్రాణాలర్పించిన యుద్ధ వీరుడు మురళీ నాయక్ కు…