Category: ఆంధ్రప్రదేశ్

విజయనగరంలో ఉగ్ర కుట్ర మూలాలు ? ఐసిస్ ఆదేశాలతో బాంబుల తయారీ..! రిమాండ్ రిపోర్టులో షాకింగ్..!

Mana News :- ఓవైపు కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నుంచి కోలుకోకముందే భారత్ లో మరో కల్లోలం రేపేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారీ కుట్ర చేసింది. తెలుగు రాష్ట్రాల కేంద్రంగా జరిగిందని భావిస్తున్న ఈ కుట్రను పోలీసులు…

నెల్లూరు సిటీ నియోజకవర్గం మినీ మహానాడుకు విశేష స్పందన

మన న్యూస్ ,నెల్లూరు ,మే 18:నెల్లూరు గోమతి నగర్ లో మంత్రి క్యాంప్ ఆఫీసులో ఆదివారం మినీ మహానాడు నిర్వహించారు . ఈ మినీ మహానాడుకు నగర నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీకార్యకర్తలు ,నాయకులు ,అభిమానుల తో కొలహాలంగా జరిగింది.పసుపుమయం గా…

నెల్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి వేడుకలు

మన న్యూస్, నెల్లూరు, మే 18 :నెల్లూరు, స్టోన్ హౌస్ పేట ,పప్పుల వీధి ఎస్బిఎస్ కళ్యాణ మండపంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి…

నెల్లూరు నగర నియోజకవర్గ కార్యకర్తలు సైనికులా పనిచేస్తున్నారు…….. ఏపీ వక్స్ బోర్డ్ చైర్మన్ మరియు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ మన న్యూస్ ,నెల్లూరు ,మే 18:*నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్యకర్తల కష్టం ఎప్పటికీ వృధా…

భారత దెబ్బకు చిగురుటాకుల వణికిన పాకిస్తాన్…….. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్ ,ముత్తుకూరు, మే 17:*యుద్ధం కొనసాగితే నామరూపాలు కోల్పోతామనే పాక్ కాళ్లబేరం.”ఆపరేషన్ సింధూర్ విజయంతో హీరోగా ప్రధానమంత్రి మోదీ. ముత్తుకూరులో శనివారం నిర్వహించిన తిరంగా ర్యాలీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ……..ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కీర్తిస్తూ నిర్వహించిన…

కూటమి ప్రభుత్వం పాలనలో వ్యవసాయ శాఖకు కొత్త కళ………. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్, సర్వేపల్లి, మే 18:*ఐదేళ్ల తర్వాత రైతులకు మళ్లీ సబ్సిడీపై పరికరాలు.*రూ.2 లక్షలకే రూ.10 లక్షల విలువైన డ్రోన్.*జూన్ నుంచి అన్నదాత సుఖీభవ…అర ఎకరం ఉన్న రైతుకు కూడా రూ.20 వేలు.*ప్రతి రైతు 20వ తేదీ లోపు సచివాలయానికి వెళ్లి…

నెల్లూరులో శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు

మన న్యూస్ ,నెల్లూరు, మే 18:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి తన ప్రాణాలను అర్పించి…

నెల్లూరులో ఘనంగా జరిగిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు వేడుకలు

మన న్యూస్ ,నెల్లూరు, మే 18:తెలుగు వాడికి ప్రత్యేక రాష్ట్రం కావాలి… అప్పుడే వారి హక్కులను సాధించుకోగలరని… 58 రోజులు మొండి పట్టుదల తో కఠిన నిరాహారదీక్ష చేసి అశువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని సంవత్సరం రోజులు వేడుకగా…

నెల్లూరులో ఎన్సిసి ఆధ్వర్యంలో సైనికులకు సంఘీభావంగా తిరంగా ర్యాలీ.

మన న్యూస్ ,నెల్లూరు ,మే 18:10 ఆంధ్ర నావెల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొదంగవే కమాండింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల భక్తవత్సల నగర్ నెల్లూరు సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు అసోసియేట్…

నెల్లూరులో బిజెపి, జనసేన ఆధ్వర్యంలో సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ

మన న్యూస్, నెల్లూరు, మే 18 :*ఇది నవ భారతం సహనం అంటూ కూర్చుండే ప్రసక్తే లేదు.*హద్దు దాటితే తాట తీస్తాం ఎవరికైనా ధీటుగా సమాధానం చెబుతాం అంటూ జవాబు చెప్పిన మన జవానుల వెన్నంటి ఉన్నాం అని తెలుపుతూ తిరంగా…