Category: ఆంధ్రప్రదేశ్

వై సి పి నాయకులు యస్థాని మేనమామ ఇస్మాయిల్ కుటుంబాన్ని పరామర్శించిన…..పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు : నెల్లూరు వై సి పి నాయకులు యస్థాని మేనమామ ఇస్మాయిల్ ఇటీవల పరమపదించడంతో వారి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు.ఇస్మాయిల్ కుటుంబ సభ్యులతో…

ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగుదేశం పార్టీకి పండగ రోజు…. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి

మన న్యూస్, కడప /కావలి :ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగుజాతికి పండగ రోజు అని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. కడపలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి…

సినిమా హాల్స్ లో ఫుడ్ స్టాల్స్, పార్కింగ్ అధిక రేట్లు కు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు……. కావలి ఆర్డిఓ వంశీకృష్ణ

మన న్యూస్ ,కావలి:నెల్లూరు జిల్లా ,కావలిలో సినిమా హాల్స్ పై ఆర్డీఓ వంశీకృష్ణ, ఎమ్మార్వో శ్రావణ్ కుమార్ బుధవారం నాడు తనిఖీలు చేపట్టారు.సినిమా హాల్స్ లో పార్కింగ్ ,ఫుడ్ స్టాల్ల్స్ లో అమ్ముతున్న వాటిపై హాల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ప్రజల వద్ద…

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని సన్మానించిన వేమిరెడ్డి దంపతులు

మన న్యూస్, నెల్లూరు/ కడప:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఘనంగా సత్కరించారు. మహానాడు…

గత పాలన విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం పరుగులు….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,కడప/ కోవూరు :- సీఎం చంద్రబాబు నాయుడు తోనే స్వర్ణాంద్ర 2047 సాకారం.- నారా లోకేష్‌ సంస్కారం చాలా గొప్పది.- నియంతతో పోరాడి రాష్ట్రాన్ని, తల్లిదండ్రులకు కాపాడుకున్నారు .- ఉత్తమ నాయకత్వ లక్షణాలున్న అధినేతలతో పనిచేయడం ఎంపీ వేమిరెడ్డికి,…

బహిష్ట సమయంలో మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తలు—డాక్టర్ జె వినయ్ కుమార్.

బద్వేల్: మన న్యూస్: మే 29: బద్వేల్ మండలం తొట్టిగారి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వనంపుల సచివాలయం నందు రుతుక్రమము ఆరోగ్యము పరిశుభ్రత దినోత్సవ కార్యక్రమం డాక్టర్ జె వినయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ…

కోవూరులో ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు

మన న్యూస్ ,కోవూరు : *రాజకీయాలకు కొత్త అయిన ఎన్టీఆర్, 40 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన పథకాలు, నేడు దేశం అంతా అమలువతున్నాయంటే, అదే ఆయన గొప్పతనం.*పేద వాడికి కనీసావసరాలైన కుడు, గుాడు , గుడ్డ ఇవ్వడమే నా సిద్ధాంతం అని…

కార్యకర్తల సంక్షేమమే జనసేన సంకల్పం…… జనసేన నేత గునుకుల కిషోర్

మన న్యూస్ ,నెల్లూరు ,మే 28 :కార్యకర్తల సంక్షేమమే జనసేనాని సంకల్పం గా ఒక మహా యజ్ఞం లా ఒకరి తో మొదలై లక్షల సంఖ్యలకు చేరుకున్న జనసేన క్రియాశీలక సభ్యత్వం.జనసేన క్రియాశీలక సభ్యులందరూ గర్వంగా భావించే కిట్లను ప్రతి ఒక్కరికి…

ఆకుతాయల ఆట కట్టిస్తాం.. డి.ఎస్.పి సయ్యద్ మహమ్మద్ అజీజ్. కటింగ్ షాప్ దాడికి పాల్పడిన ముగ్గురు ఆకుతాయలను అరెస్ట్ చేసిన ..ఎస్ఐ సుమన్

ఎస్ఆర్ పురం, మన న్యూస్… గ్రామాల్లో అల్లర్లు గొడవలు చేసే ఆకుతాయల ఆటలను ఆట కట్టిస్తాం అని నగిరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజీజ్ అన్నారు.. ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పం క్రాస్ రోడ్డు కటింగ్ షాపు పని చేసే…

గొడుగు చింత పంచాయతీలో సీనియర్ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన వేడుకలు

వెదురు కుప్పం, మన న్యూస్ :చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని గొడుగు చింత పంచాయతీలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత సినీ తార, ప్రజల మనస్సుల్లో దేవుడిగా కొలువైన నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్)…