Category: ఆంధ్రప్రదేశ్

పొనకా కనకమ్మకు భారతరత్న అవార్డు ఇవ్వాలి…… పొనకా కనకమ్మ ఆశయ సాధన

మన ధ్యాస, నెల్లూరు, జనవరి 10 : ఈ సంవత్సరం ఇచ్చే భారతరత్న అవార్డులలో పోనకా కనకమ్మకు కూడా స్థానం కల్పించి భారతరత్న అవార్డు ఇవ్వాలని నెల్లూరు పట్టణానికి చెందిన బి.సురేంద్ర నాథ్ రెడ్డి నెల్లూరు ప్రెస్ క్లబ్ లో ప్రెస్…

సేవకుడు సమాజములో యేసు వలె సేవ చేయాలి…….పులగర శోభనబాబు

మన ధ్యాస, కావలి, జనవరి 10: యూనివర్సల్ పాస్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా బోగోలు మండలం లోని జువ్వలదిన్నె గ్రామంలోని యేసయ్య ప్రార్థన మందిరము నందు శనివారం బోగోలు మండల సేవకుల సదస్సు జరిగినది.ఈ సద‌స్సుకు ముఖ్య ప్రసంగీకులుగా…

అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా స్కాలర్ షిప్పులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలి…….ప్రజాసత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు

మన ద్యాస, విజయవాడ, జనవరి 10: ప్రజాసత్తా ఆధ్వర్యంలో,ప్రజాసత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు అధ్యక్షతన విద్యార్థిని, విద్యార్థుల తల్లి దండ్రులతో విజయవాడ గాంధీ నగర్, ప్రెస్ క్లబ్ నందు విలేఖరుల సమావేశం జరిగినది.ఈసందర్భంగా పులగర శోభనబాబు మాట్లాడుతూ…… ఆంధ్రప్రదేశ్…

సెవెన్ హిల్స్ టీవీ 2026 సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించిన : సి కే బాబు

చిత్తూరు,మనధ్యాస,జనవరి 10, రిపోర్టర్: కమల్ రెడ్డి అత్యoత ప్రజా ఆదరణ పొందుతున్న 7 హిల్స్ టీవీ మరింత అభివృద్ధి చెందాలని రాయలసీమ అభివృద్ధి మండలి మాజీ చైర్మన్ చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఆకాంక్షించారు. శనివారం చిత్తూరులో సెవెన్ హిల్స్…

తల్లిదండ్రులకు ఆత్మశాంతి కలగాలని మాల ధరించిన కొడుకులు

చిత్తూరు, మన ధ్యాస, జనవరి 10 రిపోర్టర్ :కమల్ రెడ్డి తల్లిదండ్రులకు ఆత్మశాంతి కలగాలని తల్లిదండ్రుల మాల ధరించిన కొడుకులుఅమ్మ నాన్న లు లేనిదే ఈ సృష్టి లేదని అటువంటి తల్లిదండ్రులకు ఆత్మశాంతి కలగాలని ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల మాల ధరిస్తామని…

విజ్ఞాన్ స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు.

బంగారుపాళ్యం,మనధ్యాస, జనవరి 9 రిపోర్టర్:కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.పాఠశాల ఆవరణను రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్ది,పూలతో అలంకరించారు.విద్యార్థులు ఉపాధ్యాయులు పొంగల్లు నిర్వహించి భోగిమంటలు వేశారు.చిన్నారులు హరిదాసు…

ఏలేశ్వరం డిగ్రీ కళాశాల లో సంక్రాంతి సంబరాలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల,నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో భోగి మంటలు వేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.రంగోలి,గాలి పటాలు, సాంప్రదాయ వస్త్రధారణ, పిండివంటల తయారీ మొదలలైన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.…

లారీ ఫిట్నెస్ చార్జీలు పెంపుతో నిలిచిపోయిన మార్కెట్ వాహనాలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కేంద్ర ప్రభుత్వం వాహనాల ఫిట్నెస్ చార్జీలు పెంచడంతో వాహనాలు నిలిచిపోయాయి లారీల ఫిట్నెస్ చార్జీలు తగ్గించి పాత రేట్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ లారీ ఓనర్స్ ధర్నా చేపట్టారు. ఏలేశ్వరం స్థానిక లారీ ఓనర్స్ వెల్ఫేర్…

గురుకుల పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సంక్రాంతి పండుగను ముగ్గుల , పతంగుల, మరియు హరిదాసుల వేషధారణలు, గంగిరెద్దుల వేషధారణలు, రైతు కుటుంబం…

నాయుడుపేటలో న్యూ మైత్రి షాపింగ్ మాల్ శుభారంభం

మన ధ్యాస, నాయుడుపేట, జనవరి 8: తిరుపతి జిల్లా, నాయుడుపేట లో గురువారం న్యూ మైత్రి షాపింగ్ మాల్ ను సినీ నటిమణులు పాయల్ రాజ్ పుత్, అనసూయ ప్రారంభించినారు.సినీ నటీమణులు పాయల్ రాజ్ పుత్, అనసూయ వేరువేరుగా షాపింగ్కు విచ్చేసిన…