Category: ఆంధ్రప్రదేశ్

అంతర పంటలతో అదనపు ఆదాయం – మండల వ్యవసాయశాఖ అధికారి కె తిరుపతి రావు

మన న్యూస్ పాచిపెంట, జూలై 21:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రధాన పంటలలో అంతర పంటలు వేసుకోవడం ద్వారా రైతులు అధిక అదనపు ఆదాయాన్ని పొందవచ్చని ప్రధాన పంటకు కావలసిన సాగు ఖర్చులను అంతర పంటల ద్వారా పొందవచ్చని…

మోసూరు పి ఏ సి ఎస్ త్రీ మాన్ కమిటీ చైర్మన్ గా సింహాచలం

మన న్యూస్ పాచిపెంట, జూలై 21:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మోసూరు పిఎసిఎస్ త్రీ మ్యాన్ కమిటీ చైర్మన్ గా పిల్లల సింహాచలం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం నాడు మోసూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు…

బాలికలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన లెక్కల టీచర్ సతీష్ ను తొలగించాలి -ఐసా

ఉరవకొండ మన న్యూస్ :చిన్న గడే హోతూర్లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న లెక్కలమాస్టర్ సతీష్ హై స్కూల్ విద్యార్థినుల పట్ల అనుచితంగా, అసభ్య కరంగా ప్రవర్తించిన సంఘటన ఫై ఉపవిధ్యాధికారిమల్లా రెడ్డి సోమవారం క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు.…

సాగు చేస్తున్న భూములు కు పట్టాలివ్వాలి – కొటికి పెంట సర్పంచ్ ఆధ్వర్యంలో గిరిజన రైతు లు ఆందోళన

మన న్యూస్ పాచిపెంట, జూలై 21:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో దశాబ్దాల తరబడి తాము సాగు చేస్తున్న భూములకు డి పట్టాలు ఇవ్వాలని తరచూ రెవిన్యూ కార్యాలయం ఎదుట ధర్నాలు, నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడానికి కారణం ఏమిటని…

ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి బి అనంతలక్ష్మికి అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్,మా సమస్యల్ని పరిష్కరించండి వినత పత్రం

మన న్యూస్ పాచిపెంట జులై 21:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండల కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ప్రాజెక్టు కార్యదర్శి కొత్తకోట పార్వతీదేవి అధ్యక్షులు దాలమ్మ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం…

గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలి, ఫ్లై ఓవర్, పంబలేరు వంతెనలు, ఆర్అండ్ బీ అతిథి గృహ నిర్మాణం పూర్తి చేయాలి

రోడ్డు, భవనాల శాఖ మంత్రికి సీపీఐ నాయకుల వినతి గూడూరు, మన న్యూస్ :- గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని సోమవారం ఆర్ అండ్ బీ మినిస్టర్ జనార్దన్ రెడ్డికి సీపీఐ నాయకులు వినతిపత్రాన్ని. నాయకులు మాట్లాడుతూ ఫ్లైఓవర్ బ్రిడ్జి,…

గూడూరులో ఫ్లై ఓవర్ ను వెంటనే పూర్తి చేయాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి

గూడూరు, మన న్యూస్ :- గత 13 ఏళ్లు గా అసంపూర్తి గా ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం…

ఫోన్ యాప్” లు వెంటనే రద్దు చేయాలి.అంగన్వాడి వర్కర్స్ డిమాండ్…. సి.ఐ.టి.యు.

గూడూరు, మన న్యూస్ :- ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు లలో యాప్ లు వెంటనే రద్దు చేయాలని, పనిచేస్తున్న ప్రదేశాలలో నెట్ వర్క్ అందుబాటులో, లేకపోవడం. పలు సమస్యల పరిష్కారం కొరకై రాష్ట్ర,జిల్లా కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం…

ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తాం.. సి.ఐ.టి.యు

గూడూరు, మన న్యూస్ :- కూటమి ప్రభుత్వం ఎన్నికలలో మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్య కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అమలు చేసేంతవరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని సమ్మె కొనసాగిస్తామని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో ఏ.పి.మున్సిపల్…

నెల్లూరులో అఖిల గాండ్ల,తెలికుల కులస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు

మన న్యూస్,నెల్లూరు, జూలై 20:ఘనంగా గాండ్ల తెలికుల కులస్థుల ప్రతిభా పురస్కారాల అందజేత- ఎంఎస్‌ఎంఈ కింద పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తాం- పోటీతత్వం పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపతాయి నెల్లూరుఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితల్లిదండ్రులు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని, ప్రతి…