Category: ఆంధ్రప్రదేశ్

రైతులకు అండగా ఉండండి…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్ , కొడవలూరు: నిర్వీర్యమైన సహకార రంగాన్ని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. *వ్యవసాయ సహకార సంఘాల పాలక మండలి చైర్మెన్లు డైరెక్టర్లుగా పదవులకు వన్నె తేవాలి. *గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగు పరిచడంలో సహకార సంఘాల…

ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రపంచ శాంతి కోసం సింగరాయకొండ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో, శుక్రవారం నాడు ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఊళ్ళపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థిని విద్యార్థులతో ఉపాధ్యాయులతో…

మూలగుంటపాడులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

మన న్యూస్ సింగరాయకొండ:- మెగాస్టార్ కొణిదల చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని మూలగుంటపాడులోని ఐటిఐ కాలేజ్ ముందర ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ పిల్లలందరికీ చాక్లెట్లు పంపిణీ చేసి, కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహాలతో జరిపారు.కార్యక్రమంలో జనసేన నాయకులు,…

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

మన న్యూస్ :-ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రెవెన్షన్ కంట్రోలు యూనిట్ సహకారంతో మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యంలో టంగుటూరు గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో హెచ్ ఐ వి/…

ఏలేశ్వరంలో మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పట్టణంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలను ఏలేశ్వరం చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ చీరంజీవి…

విద్యార్థులు వ్యవస్థాపకులుగా మారాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ప్రిన్సిపల్ డాక్టర్ సునీత ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉచితర శిక్ష అభియాన్ పథకంలో భాగంగా 2025 నేషనల్ వర్క్ షాప్ ను హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

పెన్నహోబిలాన్నీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా.

–పాలకమండలి చైర్మన్ బరిలో మహిళా బిజెపి నేత. సౌభాగ్య శ్రీరామ్ఉరవకొండ, మన న్యూస్: సుప్ర సిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్హోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకమండలి చైర్మన్ బరిలో జిల్లా బిజెపి మహిళా మోర్చా నాయకురాలు శ్రీమతి దగ్గుపాటి సౌభాగ్య శ్రీరాం ఉన్నారు.…

నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి నాయకులు మీద పెడుతున్న అక్రమ కేసులపై జిల్లా డీఎస్పీ తో చర్చించిన రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మరియు వైఎస్ఆర్ సిపి జిల్లా నేతలు

మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం డియస్పి ని వైస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , వెంకటగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ నెదురుమల్లి రామ్ కుమార్…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు మరియు జిల్లా నేతలు

మన న్యూస్, నెల్లూరు : నెల్లూరు డైకస్ రోడ్ లో మాజీ మంత్రి పార్టీ పెద్దలు ,మేకపాటి రాజమోహన్ రెడ్డి ని రీజినల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు , వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మరియు నెల్లూరు…

నెల్లూరు రూరల్ 21వ డివిజన్ ఉమ్మా రెడ్డిగుంటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్ :నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్, ఉమ్మారెడ్డి గుంట లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 21వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజల…