వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహా కుంభాభిషేకం .
బంగారుపాల్యం,మనధ్యాస ఫిబ్రవరి 5 రిపోర్టర్:కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాల్యం మండలం ,తగ్గువారిపల్లి పంచాయతీ ,పద్మావతి నగర్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహా కుంభాభిషేకం 06-2- 2026 నుండి 8- 2-…