Category: తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన మండల ప్రత్యేక అధికారి వామన్ రావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఇందిరమ్మ ఇండ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి వామన్ రావు అన్నారు నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులతో మాట్లాడారు త్వరగా పనులను పూర్తి చేసుకుంటే…

మగ్దూంపూర్ పాఠశాలకు ఎల్ ఈ డీ టీవీ బహుకారణ..మాజీ సర్పంచ్ లక్ష్మినారాయణ

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండలంలోని మగ్దూంపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు మాజీ సర్పంచ్ భీమన్‌పల్లి లక్ష్మీనారాయణ ఎల్ ఈ డీ టీవీని బహుకరించారు.విద్యార్థుల బోధనకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పాఠశాల సిబ్బంది తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల…

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటు రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది —ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా బిచ్కుంద పట్టణంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ లతో కలిసి…

ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో శ్రీహనుమాన్ మందిరం ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరయ్యారు..ఈ సందర్భంగా…

రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి.. ఎస్ ఐ రాజు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని బిచ్కుంద ఎస్ ఐ రాజు అన్నారు.బిచ్కుంద మున్సిపల్ పరిధిలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత విషయాలు…

2026 ప్రజాదర్బార్ క్యాలెండర్ లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు,

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) జుక్కల్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామరెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తో…

“మాఘ అమావాస్య..నాగమడుగులో

మన ధ్యాస,నిజాంసాగర్: ( జుక్కల్ ) ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిజాంసాగర్ నది పరివాహక ప్రాంతమైన నాగ మడుగులో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఈ సందర్భంగా నది ఒడ్డున గల శివలింగానికి రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. దీని పక్కన…

నిజాంసాగర్‌లో సీఎం కప్–2025 కాగడ ర్యాలీ..డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన రెండో విడత సీఎం కప్–2025 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కాగడ ర్యాలీ (టార్చ్ ర్యాలీ) ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఏలే…

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన మహమ్మద్ సిరాజ్

గద్వాల జిల్లా మనధ్యాస జనవరి 15: జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల పరిధిలోని అమరవాయి గ్రామంలో పెద్దల సమావేశంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున…

నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించిన ఇథియోపియా బృందం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):ఇథియోపియా నీటిపారుదల మంత్రిత్వశాఖ, సినర్గోస్ ఇంటర్నేషనల్ ఎన్జీవోలకు చెందిన ఆరు మంది సభ్యుల బృందం గురువారం నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు.అనంతరం ప్రాజెక్ట్ నిర్మాణ విధానం, నిర్వహణ పద్ధతులు,విపత్తు నిర్వహణ చర్యలు,ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలపై సమగ్రంగా అవగాహన…