కాటేపల్లి లో కోతుల బెడద -కాటేస్తున్న కోతులు – ఆందోళన చెందుతున్న ప్రజలు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో కోతుల బెడద అధిక మయ్యింది. ఇప్పటి వరకు గ్రామంలో చాలా మందికి కోతులు కాటేశాయి.తలుపులు కిటికీల గుండా ఇళ్లలో చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్లు తున్నాయి.గుంపులు గుంపులుగా గ్రామంలో…
రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందజేత..ఏవో అమర్ ప్రసాద్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) వ్యవసాయ యాంత్రీకరణపై ఉప మిషన్ సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకాగ్నియేషన్ 2025-26 కేంద్ర ప్రభుత్వ పథకంలో బాగంగా రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందజేయడం జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్…
గ్రోమోర్ సురక్ష ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు ..జోన్ అధికారి ప్రపుల్లా
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలో గోర్గల్ గేటు వద్ద సొసైటీ ఫంక్షన్ హాల్ లోని గ్రోమోర్ సురక్ష (కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సమావేశంలో రైతులకు ప్రస్తుత వరి పంటలో చేపట్టవలసిన సస్యరక్షణ…
పనుల జాతరలో అభివృద్ధి పనులకు భూమి పూజ.. మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్
మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) ప్రజా ప్రభుత్వం పనుల జాతర’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జు తెలిపారు. శుక్రవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంకుడు గుంత ప్రారంభోత్సవానికి భూమి పూజ…
లయన్స్ క్లబ్ మక్తల్ సహకారంతో, బ్రహ్మ కుమారీస్ మెగా రక్తదాన శిబిరం విజయవంతం,
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా సహకారంతో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మ కుమారీస్ మెగా రక్తదాన శిబిరం విజయవంతమైనట్లు లయన్స్ క్లబ్ మక్తల్ అధ్యక్షుడు సత్య ఆంజనేయులు తెలిపారు. రాజయోగిణి ప్రకాశమణి దాదీ…
కాంగ్రెస్ పార్టీలోకి చేరిక – ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):డోంగ్లీ మండలంలోని మొఘ గ్రామానికి చెందిన బీజేపీ యూత్ అధ్యక్షులు, యువ నాయకులు, కార్యకర్తలు గురువారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీని వీడి, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి…
రైతులకు వ్యవసాయ యంత్రాలపై రాయితీ..ఏవో నవ్య
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) వ్యవసాయ యాంత్రికరణ పథకం కింద ఈ సంవత్సరం రైతులకు ప్రభుత్వం రాయితీతో వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేస్తుందని మండల వ్యవసాయ అధికారి నవ్య తెలిపారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ-ఎస్టీ రైతులు, మహిళా రైతులు,…
విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. షి టీమ్ పోలీసులు,
మన, న్యూస్ నారాయణ పేట జిల్లా : బుదవారం రోజు ధన్వాడలోని జడ్ పీ హేచ్ ఎస్ పాఠశాలలో షి టీమ్ పోలీసులు విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ర్యాగింగ్ ఈవ్ టీజింగ్, చదువుపై శ్రద్ధ, గోల్ సెట్టింగ్, క్రమశిక్షణ,…
ఎస్సైగా పదోన్నతి పొందిన ఆంజనేయులు, అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ప్రజలకు బాధ్యతాయుతంగా సేవలందిస్తే సమాజంలో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలియజేశారు.ఎస్సైగా పదోన్నతి పొందిన ఆంజనేయులు ను అభినందించారు. బుధవారం రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు..ఎమ్మెల్యే తోట
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నవ భారత నిర్మాత,మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి…