దసరా సందర్భంగా ఆయుధ పూజ,వాహన పూజ నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) విజయదశమి పర్వదినం సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు దంపతులు గురువారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ప్రతి ఏడాది దసరా పర్వదినాన సంప్రదాయబద్ధంగా జరిగే విధంగానే ఈసారి కూడా ఆయుధ…

ఎంఈవోగా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మహమ్మద్ నగర్ మండల విద్యా అధికారిగా (ఎంఈఓ) వెంకటేశ్వర్లు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల వరకు ఈ బాధ్యతలు నిర్వహించిన ఎంఈఓ అమర్ సింగ్ గత నెలలో పదవీ విరమణ చేయగా, వారి స్థానంలో…

ఐకెపి,సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశనుసారముగా ఖరీఫ్ 2025-26 సీజన్ లో భాగంగా ఉమ్మడి నిజాంసాగర్ మండల కేంద్రంతో పాటు బ్రాహ్మణపల్లి, నర్వ,మల్లూర్ తాండ,మాగి,సుల్తాన్ నగర్,కోమలాంచ,గాలిపూర్, గిర్నితాండ,మర్పల్లి,ఐకేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ బిక్షపతి కాంటాకు పూజ చేసి…

డాక్టర్ బాలాజీకి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఘన సన్మానం

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 84వ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా హిందీ విభాగంలో డాక్టరేట్ పట్టా అందుకున్న డాక్టర్ బాలాజీని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే…

గ్రామాలల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 30, నిజాంసాగర్ మండలంలోని మల్లూరు,హసన్‌పల్లి,తదితర గ్రామాలల్లో సద్దుల బతుకమ్మ వేడుకలను ఎంతో ఉత్సాహంగా,ఆధ్యాత్మిక శ్రద్ధతో నిర్వహించారు.ఈ సందర్భంగా సద్దుల బతుకమ్మలను రకరకాల పూలతో అందంగా అలంకరించి ప్రతి ఇంటింటి నుంచి చావిడి వద్దకు తీసుకువచ్చారు.అక్కడ…

నిజాంసాగర్ జలాశయం శిల్పకళా వైభవం – రెండు లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా చెక్కుచెదరదు: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) సెప్టెంబర్ 30 ,కామారెడ్డి జిల్లా గర్వకారణమైన నిజాంసాగర్ జలాశయం నిర్మాణం ఎంతో బలమైనదని,రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా చెక్కుచెదరని దృఢత్వం కలిగిన ప్రాజెక్టు అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్…

దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక పూజలు..

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ )జుక్కల్ నియోజకవర్గంలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సోమవారం మహమ్మద్ నగర్ మండలం లోని తుంకిపల్లి కోమలంచ గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సందర్శించి జుక్కల్…

ప్రజా సేవలో ముందడుగు- బతుకమ్మ పండుగ సౌకర్యాలు.. మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస, నిజాంసాగర్ ( జుక్కల్ ) సెప్టెంబర్ 28,నిజాంసాగర్ మండల కేంద్రంలో బతుకమ్మ పండుగ వేడుకలు మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకునేలా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.ఆదివారం, బతుకమ్మ పండుగకు ముందుగా…

ఘనంగా వెల్గనూర్ గ్రామంలో దుర్గామాత యజ్ఞం..

మన ధ్యాస, నిజాంసాగర్ ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామంలో దుర్గామాత ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో యజ్ఞం నిర్వహించారు. గ్రామంలోని బాణాపురం ప్రతాపరెడ్డి ప్రత్యేకంగా ఈ యజ్ఞాన్ని నిర్వహించగా, ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో చేరి దుర్గామాత దర్శించుకున్నారు.…

కట్ట మైసమ్మ తల్లి దర్శించుకున్న జహీరాబాద్ ఎంపీ దంపతులు..

మన ధ్యాస,నిజాంసాగర్,( నారాయణఖేడ్ ) నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని సత్య సాయి కాలనీలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ప్రతి రోజు అమ్మవారు భిన్నభిన్న అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.ఈ సందర్భంగా ఏడవ రోజు మహా చండీ దేవి…

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!
జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ
అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది
వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!