ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బోయిని హరిన్ కుమార్, పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సాయి రెడ్డి లు…