ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక మహిళతక్షణమే స్పందించిన స్టేషన్ బ్లూ కోర్ట్ సిబ్బంది
మనన్యూస్,కామారెడ్డి జిల్లా:పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలో పిట్లంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న సంఘటనలో,బ్లూ కోర్ట్ డ్యూటీ పోలీసులు తమ ధైర్యంతో ఒక ప్రాణాన్ని కాపాడుతూ ఆదర్శంగా నిలిచారు.పిట్లం గ్రామానికి చెందిన గుణిజి సునీత గారు,కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనోవేదనకు…
వివాహ వేడుకకు హజరైనఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
మనన్యూస్,జోగుళాంబ:గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోళి మండల పరిధిలోని తుమ్మిళ్ల గ్రామానికి చెందిన వెంకటేష్ కుమార్తె ( భవ్య Weds హరికృష్ణ )ల పెద్ద తాండ్రపాడు శ్రీ సీతారాముల వారి దేవాలయం నందు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారుఈ…
జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీదే విజయం – డికె. స్నిగ్దా రెడ్డి
మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామంలో మండల అధ్యక్షుడు శేషి కుమార్ అధ్యక్షతన డికె.స్నిగ్దా రెడ్డి సమక్షంలో స్వామి వివేకానంద యూత్, వాల్మీకి యూత్ 80 మంది పెద్ద ఎత్తున బిజెపి పార్టీలో చేరడం జరిగింది. పార్టీ కండువా…
జేఈఈ మెయిన్స్లో సత్తా చాటిన
మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా విద్యార్థిగద్వాల జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ చదివేందుకు ఎన్ఐటీలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలో జోగులాంబ గద్వాల జిల్లా కు చెందిన విద్యార్ధి అక్షర సత్తా చాటింది.ఉత్తమ ర్యాంకుతో ప్రతిభ చూపింది.గద్వాల మండలం శెట్టి ఆత్మకూరు గ్రామానికి చెందిన…
మారక ద్రవ్యాలు సేవించి జీవితాలు నాశనం చేసుకోవద్దు..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మారక ద్రవ్యాలు సేవించి జీవితాలు నాశనం చేసుకోవద్దని నార్కోటిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సామ్య నాయక్ అన్నారు. నిజాంసాగర్ మొహమ్మద్ నగర్ మండలాల్లోని వడ్డేపల్లి,కోమలాంఛ, గ్రామాలలో కల్తీకల్లు ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని నివారించేందుకు కోసం అవగాహన…
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏన్ ఫోర్స్ మెంట్ ఓఎస్డి శ్రీధర్ రెడ్డి తనిఖీ
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ఏన్ ఫోర్స్ మెంట్ టీం -3 ఓఎస్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను…
జక్కాపూర్ హనుమాన్ మందిరంలో సప్త కార్యక్రమం విజయవంతం.
.మన న్యూస్,నిజాంసాగర్,నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో గల హనుమాన్ మందిరంలో సప్త కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ప్రత్యేక పూజలు,హోమాలు,భజనలు, సప్తాహపారాయణతో ఆలయం భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హనుమాన్ స్వామిని దర్శించుకున్నారు.భక్తి, సమర్పణతో…
జొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి..
మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) జొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి మల్లూర్ సొసైటీ చైర్మన్ కళ్యాణి విఠల్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని మల్లూరు సహకార సంఘం ఆధ్వర్యంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని పూజ…
యువత మేలుకో.. గంజాయి మానుకో.నార్కోటిక్ సిఐ రమేష్ రెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) పిట్లం మండల కేంద్రంలో గురువారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో కల్తీకల్లు,గంజాయి పై అవగాహన కార్యక్రమం అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించారు.ఈ సందర్భంగా నార్కోటిక్ సీఐ రమేష్ రెడ్డి మాట్లాడుతూ. గంజాయి మరియు కల్తీ కల్లుని…
మత్తు పదార్థాలతో ప్రాణాపాయం .నార్కోటిక్స్ డిఎస్పి బిక్షపతి
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,గంజాయి,కల్తీ కల్లు తీసుకోవడం ద్వారా ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని వీటిని నిర్మూలించి సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నార్కోటిక్స్ విభాగం డిఎస్పి బిక్షపతి అన్నారు. బిచ్కుంద మండలంలోని మత్తు పదార్థాలు,మాదక ద్రవ్యాల వాడకంపై ప్రజలకు…