తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే పంటలపై రైతులు దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్), మే 5:జుక్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ తోటను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖాముఖి సమావేశమై ఉద్యాన పంటల సాగు, ఆయిల్ ఫామ్…