Category: తెలంగాణ

ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మల్టీ జోన్–I ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి..

మన ధ్యాస ,నిజాంసాగర్/ ఎల్లారెడ్డి , కామారెడ్డి, జూన్ 30: ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదగా, మానవీయ దృక్పథంతోవ్యవహరించాలని మల్టీ జోన్–I ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి,…

సూపరింటెండెంట్ పల్లికొండ గంగాధర్‌కు ఘన వీడ్కోలు..

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన పల్లికొండ గంగాధర్ పదవీ విరమణ సందర్భంగా కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా ఎంపీడీవో శివకృష్ణ,ఎంపీఓ అనితారెడ్డి మాట్లాడుతూ..…

ప్రభుత్వ భూమి అక్రమంగా కబ్జా..ఆర్డిఓ,తహసీల్దార్ కు గ్రామస్థుల ఫిర్యాదు.

మన ధ్యాస,నిజాంసాగర్, ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు భూమిని కబ్జా చేసుకునేందుకు కన్నేస్తున్నారు. ప్రభుత్వ భూములు అక్రమంగా కబ్జాకు గురవుతున్న రెవిన్యూ అధికారులు తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.మహమ్మద్ నగర్ మండలం హసన్ పల్లిలో ఓడ్డే నర్సయ్య సర్వేనెంబర్ 70/1 ఇ లో…

రెడ్ క్రాస్ ప్యాట్రన్ మెంబర్‌గా కిషోర్ కుమార్..

మన ధ్యాస ,కామారెడ్డి: పట్లోళ్ల కిషోర్ కుమార్ రెడ్ క్రాస్ సంస్థలో ప్యాట్రన్ మెంబర్‌గా చేరారు.ఆశిష్ సాంగ్వాన్ పిలుపు మేరకు రూ.25,000 చెల్లించి నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్ క్రాస్ ప్యాట్రన్ మెంబర్‌గా సభ్యత్వం స్వీకరించారు.…

రోడ్డుపై పడిన చెట్టును తొలగించని నీటిపారుదల శాఖ.. ప్రజల ఆగ్రహం

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని పరిధిలోని 20 గేట్ల ప్రాంతం నుంచి ఆరేడు, మాన్ పల్లి, నిజాంపేట్ మీదుగా నారాయణఖేడ్ వెళ్లే ప్రధాన రహదారిపై నిన్న కురిసిన భారీ వర్షాలకు చెట్టు కూలి రోడ్డుపై పడింది. దీంతో ఈ మార్గంలో…

ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు పరిశీలించిన రాష్ట్ర స్థాయి అధికారులు.

మన ధ్యాస, మక్తల్: తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు.మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని,గోలపల్లి గ్రామ శివారులో 200 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను రాష్ట్రస్థాయి కోఆర్డినేటర్ చంద్రసేనారెడ్డి, ఇంజనీరింగ్…

వాకిటి శ్రీహరి అన్న సేవాసమితి ఆధ్వర్యంలో 11వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం..

మన ధ్యాస, మక్తల్: నియోజకవర్గం లోని కృష్ణ మండలం తంగిడి గ్రామంలో 11వ తేదీ గురువారం రోజు వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి, తంగేడి గ్రామ సర్పంచ్, కృష్ణా మండలం కాంగ్రెస్ నాయకుల సహకారంతో పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి…

డీసీసీ అధ్యక్షుడి పట్టుదల ఫలించింది.. కాంగ్రెస్ భవనానికి స్థలంఅడ్లూర్ శివారులో ఎకరం ప్రభుత్వ భూమి కేటాయింపు

మన ధ్యాస ,కామారెడ్డి: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పట్టుదల, నిరంతర కృషి ఫలించి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయ భవన నిర్మాణానికి ఎకరం ప్రభుత్వ భూమి మంజూరైంది.కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీపంలోని అడ్లూర్…

రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించేదెప్పుడు?

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 8,కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామం గ్రామ గేటు నుంచి హెడ్ స్లూయిస్ వరకు ఉన్న రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి వాహనదారులు,ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.రోడ్డుపైకి వంగి పెరిగిన…

గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా..సర్పంచ్ రమేష్ యాదవ్

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) జూన్ 6: గున్కుల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ గంగి రమేష్ యాదవ్ అన్నారు.శనివారం మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామం గ్రామపంచాయతీలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి,…