సురేష్ డెంటల్ క్లినిక్ ను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
నాగారం, మన ధ్యాస నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా వద్ద సురేష్ డెంటల్ క్లినిక్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గురువారం ప్రారంభించారు.ప్రజలకు ఆధునిక సదుపాయాలతో నాణ్యమైన దంత చికిత్స అందించాలనే లక్ష్యంతో ఈ…
తెలంగాణ ఉద్యమ తరహాలో బిసి రిజర్వేషన్ల పోరాటానికి ఏకం కావాలి
బిసిల్లారా ఇకనైనా మేల్కోండి…సకలజనుల తరహాలో ఉద్యమిద్దాం…బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, బిసి జెఏసి చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ నర్సంపేట, మన ధ్యాస, అక్టోబర్ 23:వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బిసి సంక్షేమ సంఘం పట్టణ కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో…
మాగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోని రైతులు ధాన్యాన్ని…
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) దళారులను నమ్మి కష్టపడి పండించిన రైతులు మోసపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట…
కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
మన ధ్యాస,నిజాంసాగర్, (జుక్కల్ ) జుక్కల్ మండలంలోని వజ్రఖండి గ్రామంలో మాజీ ఎంపీటీసీ రాంపటేల్,రాములు, బీఆర్ఎస్ నాయకులు హన్మంతరావు పటేల్,సంతోష్ రెడ్డితో పాటు గ్రామానికి చెందిన సుమారు 150 మంది నాయకులు,కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్…
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మార్కవుట్
మన ధ్యాస, నిజాంసాగర్, అక్టోబర్ 22:నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రెండు గృహాలు లబ్ధిదారులకు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో అనిత రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భారతి ఇండ్లకు ముగ్గు పోసి భూమిపూజ…
సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే భేటీ…
మన ధ్యాస,నిజాంసాగర్(జు క్కల్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైద రాబాద్ లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మర్యాదపూర్వకంగా కలి శారు.ఈ సందర్భంగా సీఎంకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సీఎంను కోరినట్లు…
బూర్గుల్లో కొమురం బీమ్ ఘనంగా 125వ జయంతి..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామంలో ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం బీమ్ 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆదివాసుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీరయోధుడు కొమురం బీమ్ స్ఫూర్తితో ఈ…
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ఎంపీడీవో సత్యనారాయణ..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గిర్నీ తండాలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మండల అభివృద్ధి అధికారి సత్యనారాయణ బుధవారం పరిశీలించారు.నిర్మాణ పనుల నాణ్యతను,పురోగతిని వివరంగా ఆరా తీశారు. అధికారులు,కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు వేగంగా…
ప్రతి పేదింటిలో సంక్షేమ కాంతులు నింపాలన్నదే ప్రజా ప్రభుత్వ ధ్యేయం …జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. బుధవారం డోంగ్లీ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్…

















