Category: తెలంగాణ

ముస్లింల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి ..ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని మస్జీద్ లో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని,ముస్లిం…

గ్రామపంచాయతీ వర్కర్లకు ఘన సన్మానం..

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని మగ్దూంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన 99 కార్యచరణలో భాగంగా గ్రామపంచాయతీ వర్కర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సమయ, ఉప సర్పంచ్ ప్రవీణ్, గ్రామ అధ్యక్షులు మోహిన్,…

మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మైనార్టీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. పిట్లం మండల కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన ముఖ్య…

కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ముస్లింలకు సంక్షేమ ఫలాలు…సర్పంచ్ బోయిని హరిన్ కుమార్

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ )ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ముస్లింలకు సంక్షేమ ఫలాలు లభిస్తాయనిసర్పంచ్ బోయిని హరిన్ కుమార్ అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో రంజాన్ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా…

పేదలకు గృహ కల నెరవేర్చుతున్న ప్రభుత్వం – ఇందిరమ్మ ఇళ్లనుప్రారంభించిన..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస, నిజాంసాగర్:( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు టెంకాయ కొట్టి పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమం…

కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరిక…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరుగా జరుగుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు .మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…

ఘనంగా పంచాయతీ కార్యదర్శి సిబ్బందికి సన్మానం.. మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా పంచాయతీ కారోబార్ సాయిలు,ట్రాక్టర్ డ్రైవర్ సాయిలు,సఫాయి సాయిలు లకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామపంచాయతీకి…

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ సీమ షెట్కర్, వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి కలిసి…

ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొనే గొప్ప పండుగ రంజాన్ పండుగ..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొనే గొప్ప పండుగ రంజాన్ పండుగ అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.బిచ్కుంద మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు…

ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించిన హౌసింగ్ ఏఈ హరిత

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను హౌసింగ్ ఏఈ హరిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.…