చేప పిల్లల విడుదల..కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి
నిజాంసాగర్,( జుక్కల్ ) నవంబర్ 12,మత్స్యకారులు అభివృద్ధికి పెద్దపీట వస్తుందని కాంగ్రెస్ పార్టీ మహ్మద్ నగర్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు.మంగళవారం తుంకపల్లి గ్రామ శివారులో చెరువులో ప్రభుత్వం రాయితీపై చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన…