అయిజలో “విశ్వకర్మ చైతన్య సదస్సు”.. హాజరైన విశ్వ కర్మ టీవీ యండి కొండోజు నర్సింహా చారిరాజస్థానీ వలస దారులు.. లోకల్ వ్యాపారస్తుల కులవృత్తి దారుల పొట్ట కొడుతున్నారని మండిపాటు

మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణ కేంద్రం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం ఓం విశ్వకర్మ టివీ ఛానల్ ఆధ్వర్యంలో “విశ్వకర్మ చైతన్య సదస్సు”కార్యక్రమం నిర్వయించడం జరిగింది.ఈ సందర్భంగా ఓం విశ్వకర్మ టివీ ఛానల్ యండి కొండోజు నర్సింహ చారి…

అంగరంగ వైభవంగా అంజనాద్రి వారోత్సవాలు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్‌: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అంజనాద్రి ఆలయ వార్షికోత్సవాలు అంగంరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈసందర్భంగా ఉత్సవాల్లో జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యేకు అంజనాద్రి సమస్త నిర్వాహకులు పట్లోల…

కాంగ్రెస్ పార్టీనీ విమర్శించే హక్కు రేగా కు లేదు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం

మన న్యూస్: పినపాక, కాంగ్రెస్ పార్టీ మోసాల పార్టీ అని రేగా కాంతారావు 12 మాసాలు నుండి అంటున్నారు. రేగా మీరు చెప్పిన విద్య కదా 2018లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను గెలిపిస్తే మీరు మోసం చేసి బిఆర్ఎస్ పార్టీకి…

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, కరకగూడెం మండలం వీరాపురం క్రాస్ రోడ్ లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడడంతో ఆళ్లపల్లి మండలం నడిగూడెం గ్రామానికి చెందిన పాయం రవితేజకు తీవ్ర గాయాలు అయిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన…

ఘనంగా స్నిచ్ షోరూం ప్రారంభోత్సవం7.8.వ తేదీ డిసెంబర్ 2024 వరకు 20% డిస్కౌంట్ ఇస్తున్నారు

మన న్యూస్: ఎల్బీనగర్, ప్రముఖ పురుషుల బ్రాండ్ అయిన స్నిచ్ హైదరాబాద్ నగరంలో తమ మూడవ బ్రాంచ్ ను ఎల్బీనగర్ని యోజకవర్గంలోని కొత్తపేట నుండి ఎల్బీనగర్ వెళ్లే రహదారిలో వైట్ హౌస్ షాపింగ్ మాల్ కి ఎదురుగా స్నిచ్ షాపింగ్ మాల్…

నాణ్యతమైన విద్యను అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం రాష్ట్ర ఎక్సైజ్ &పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నాణ్యతమైన విద్యను అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం రాష్ట్ర ఎక్సైజ్ &పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలోని ఎల్లమ్మ బండల దెగ్గర యంగ్ ఇండియాఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన…

హోమ్ గార్డ్ ఆర్గనైజేషన్, జోగుళాంబ గద్వాల.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన,గద్వాల జిల్లా

మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 7 జోగుళాంబ గద్వాల జిల్లా హోమ్ గార్డ్స్ స్థాపన దినం సందర్భంగా: తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న హోమ్ గార్డ్స్‌కు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.ఎ.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. హోమ్ గార్డ్స్ పట్ల ఆత్మీయతను చాటుతూ, రాష్ట్ర…

ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తాసిల్దార్ అద్దంకి నరేష్

మన న్యూస్: పినపాక మండలం పినపాక రెవిన్యూ గ్రామం గోపాలరావుపేట శివారులోని సర్వే నెంబర్ 128. విస్తీర్ణం 126 .07 గుంటల భూమిని నవోదయ రెసిడెన్షియల్ స్కూలు కొరకు కేటాయించడమైనది అని తాసిల్దార్ అద్దంకి నరేష్ తెలిపారు. ఇటువంటి భూమి ఆక్రమిస్తే…

నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించిన డీఎస్పీ

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సబ్ డివిజనల్ అధికారి రవీందర్ రెడ్డి సబ్ డివిజనల్ అన్ని పోలీస్ స్టేషన్లో ని అధికారులతో డీఎస్పీ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించినారు.ఇట్టి సమీక్ష సమావేశంలో అధికారులకు కేసుల ఇన్వెస్టిగేషన్ లో…

దశ దిన కర్మలకు బియ్యం వితరణ

మన న్యూస్: పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం ఆధ్వర్యంలో పినపాక మండలం పినపాక గ్రామంలో కోడి రెక్కల రామక్క (80) గత కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణం తో మరణించగా ఆ నిరుపేద కుటుంబానికి తన…

You Missed Mana News updates

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక
అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి