డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేయండి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన బంగారుగూడెం గ్రామస్తులు
మన న్యూస్: పినపాక, దాదాపుగా మూడు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం హడావిడిగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరుచేసింది. అసంపూర్తి నిర్మాణాలతో పేద ప్రజలను అయోమయానికి గురిచేసింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఆశించిన ప్రజలు అర్ధాశలతో పూర్తి…
మంత్రికి సన్మానం
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుకు పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జునులు కలసి పుష్పగుచ్చం…
“దిశ” సమావేశంలో పాల్గొన్న. నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత
మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 7:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ- జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో నాగర్కర్నూల్ పార్లమెంటు…
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఉమ్మడి జిల్లాల మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నారాయణాఖేడ్ మండలంలోని చప్తా కే గ్రామానికి చెందిన గంగాపురం మోహన్ రెడ్డి 56,వేల రూపాయల సీఎం సహాయనిది మంజూరైన చెక్కును ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్,పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్…
BREAKING NEWS, మంత్రి రాక సందర్భంగా..జుక్కల్ లో ముందస్తు అరెస్టులు…
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యకర్తలకు ముందస్తు అరెస్టు బహుమతి ఇచ్చిన ఎమ్మెల్యే ఇది జూకల్ ఎమ్మెల్యే పనితీరుకు అద్దం పడుతుంది. తన గెలుపు కోసం కష్టపడ్డ నాయకులకి, కార్యకర్తలకి ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ముందస్తు…
పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం మంత్రి జూపల్లి కృష్ణారావు టూరిజం ప్రమోషన్ లో భాగంగా నిజాంసాగర్ సందర్శన
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) వందేండ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక ప్రమోషన్ లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజాంసాగర్ ప్రాజెక్టు…
కౌలాస్ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కౌలాస్ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దరం జరుగుతుందని టూరిజంశాఖ మంత్రి ,జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో గల ప్రసిద్ధిగాంచిన,పురాతనమైన కౌలాస్ కోటను ఆయన జుక్కల్ ఎమ్మెల్యే తోట…
జాతులు వేరే అయినా ప్రేమ ఒకటే శూనకాలు పాలు ఇస్తున్న వారణాసి
మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 7 జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండల కేంద్రంలో ఒక వారణాసి శూనకాలకు పాలు ఇస్తూ ఈ విచిత్రం కనిపించింది మనషులలో జన్మ ఇచ్చిన తల్లికి ఉండునేమో నాకొడుకు నా కుమార్తె నా ఫ్యామిలీ అనే…
అంగన్ వాడి విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేసినఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
మన న్యూస్: డిసెంబర్ 7 జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రామంలోని అంగన్ వాడి కేంద్రం విద్యార్థులకు ఎమ్మెల్యే స్కూల్ యూనిఫామ్, ఇతర పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి కేంద్రం…
పొగమంచు ఊటీలా తలపిస్తున్న గ్రామాలు
మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 7 జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని వివిధ మండలలోని తెల్లవారుజామున పొగమంచు దట్టంగా కమ్మేసింది ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు కురిసింది. దీంతో వాహనాలు లైట్ వేసుకుని రాకపోకలు సాగించారు. ఒకవైపు తుఫాను ప్రభావం…