భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య తేడా ఏమీ లేదు: మెహబూబా ముఫ్తీ కామెంట్ల దుమారం

Mana News:- జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భారత్‌లోని పరిస్థితులను బంగ్లాదేశ్‌లోని పరిస్థితులతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని, భారత్‌లోనూ మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు.మరి భారత్‌కు, బంగ్లాదేశ్‌కు తేడా ఏంటని ఆమె…

శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థి అనుమానాస్పద మృతి

Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 23)మన న్యూస్ :- మియాపూర్ లోని చైతన్య కాలేజ్ లో మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది మియాపూర్ కల్వరి టెంపుల్ వద్ద ఉన్న శ్రీ చైతన్య బాయ్స్…

రైతుల సమస్యను పరిష్కరించాలి -భారతీయ కిసాన్ సాంగ్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎదురుగట్ల అంజగౌడ్

మనన్యూస్, నవంబర్ 23, :- కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామం పంట ఉత్పత్తుల ధార రైతులకు రావలసిన ఆదాయం అనేక కారణాలవల్ల తరుగు వస్తుందని భారతీయ కిసాన్ సన్ అధ్యక్షులు తెలిపారు మార్కెట్ కమిటీ సభ్యులు కొందరు దళారుల…

సి ఏం ఆర్ ఎఫ్, చెక్కు పంపిణి

మన న్యూస్ : కామారెడ్డి జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, రామారెడ్డి మండలం జగదాంబ తండా గ్రామానికి చెందిన సలవత్ సునీత, భాస్కర్ కి తెలంగాణ ప్రభుత్వం సీఎం పేషీ ద్వారా కృషిచేసి బాధితుడికి…

సుప్రీంకోర్టు 51వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా

 భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని…