సీఎం మార్పు ఊహాగానాలు, ఖర్గేను కలిసిన డీకే

Mana News, న్యూఢిల్లీ: కర్ణాటక లో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ న్యూఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ను మంగళవారంనాడు కలుసుకున్నారు.డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కాకుండా…

బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై కీలక ఆదేశాలు

Mana News :- తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం (EC)లకు నోటీసులు జారీచేసింది. మార్చి 22 లోగా ఈ…

నిరుద్యోగులకు అదిరిపోయే ఆఫర్.. నెలకు 5 వేలు ఇచ్చే కొత్త స్కీమ్ !

Mana News :- విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగులకు ఓ తీపి కబురు. ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉన్న వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అందిస్తున్నాయి.ఈ క్రమంలోనే నిరుద్యోగులకు అదిరిపోయే ఆఫర్ అందిస్తుంది…

మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా !

Mana News :- మహారాష్ట్ర కలకలం చోటు చేసుకుంది. మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా చేశారు. సర్పంచ్‌ హత్య కేసులో మంత్రి ధనంజయ్‌పై ఆరోపణలు వచ్చాయి.. హత్యా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు ధనంజయ్‌. ఈ మేరకు అధికారిక…

అర్జెంట్‌గా పిల్లల్ని కనండి..! కొత్తగా పెళ్లైనవారికి తమిళనాడు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి.. ఎందుకంటే?

Mana News, Tamilnadu :- కొత్తగా పెండ్లి చేసుకున్న దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ పేర్లు పెట్టండి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.నాగపట్నంలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే,…

శివకుమార్ పై వీరప్ప మెయిలీ కీలక వ్యాఖ్యలు

Mana News ;– కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పార్టీ మారబోతున్నారంటూ ఊహగానాలు ఊపందుకోవడంతో కర్ణాటక రాజకీయం వేడెక్కింది. అయితే, తాను పార్టీకి అత్యంత విధేయుడిననీ, పార్టీ మారబోతున్నట్టు ప్రచారం చేయడం వారి భ్రమ తప్ప మరోటి కాదని చెబుతూ…

గిర్‌ అభయారణ్యంలో పర్యటించిన ప్రధాని మోదీ! 

Mana News :- ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యంలో పర్యటించారు. ఈ రోజు(మార్చ్‌ 3) ప్రపంచ వన్యప్రాణి దినోత్సం సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటన అనంతరం ప్రధాని జునాగఢలోని ససాన్‌లో జరిగే…

అంత్యక్రియల్లో పాల్గొన్న రాఫీయొద్ధీన్

మన న్యూస్ లింగంపెట్ జనవరి 20:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బాణపూర్ గ్రామం లో యాత్ అధ్యక్షులు సంజీవ్ తల్లీ ,ఈరోజు చనిపోవడం జరిగింది,ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న గ్రామానికి వెళ్లి అంతక్రియలో పాల్గొనాలి అని చెప్పారు ఈ కార్యక్రమనికి…

సాగునీటికి ఆటంకం లేకుండా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలి,,అధికారులను కోరుతున్న అన్నదాతలు,పవన్ కళ్యాణ్ చొరవ తో కాలనీ కి మహర్దశ

మన న్యూస్:గొల్లప్రోలు,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చొరవ తో కాలనీకి మహర్దశ,వివరాలు పరిశీలిస్తే ఇలా ఉన్నాయి.గొల్లప్రోలు శివారు జగన్ కాలనీకి వెళ్లే మార్గంలో సుద్ద గడ్డ కాలువపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను సాగునీటి పారుదలకు ఆటంకం లేకుండా చేపట్టాలని పలువురు…

భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతుల సమావేశం

మన న్యూస్: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవాని పేట గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో గ్రామంలోని రైతులందరూ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతు కిసాన్ సన్ గ్రామ అధ్యక్షులు నా రెడ్డి వెంకట్ రెడ్డి, కార్యదర్శి గోపి…

You Missed Mana News updates

మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన
విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు
పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
తెలుగుదేశం నాయకుడు సోమవరపు సుబ్బారెడ్డి మృతితో ఒక ఆత్మియుని కోల్పోయాను-చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి
మద్యం పాలసీ విధానాలపై జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకు వచ్చిన విప్లవత్మాక మార్పులపై…… చంద్రబాబు నాయుడు చేస్తున్న అబద్ధపు ప్రచారాల మీద ధ్వజమెత్తిన…..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి