Category: ఆంధ్రప్రదేశ్

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా… ఎవరు అధైర్య పడకండి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

సుడిగాలి పర్యటన నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కార్యకర్తలకు భరోసనే నా అజెండా మన న్యూస్,ఎస్ఆర్ పురం:- వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులకు నేను అండగా ఉంటా అధైర్య పడకండి అన్నారు. శుక్రవారం ఎస్ఆర్ పురం మండలంలోని పెద్ద తయ్యూరు…

క్రీడలు మానసిక ఉల్లాసానికి అవసరం ఎస్ఐ సుమన్

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో అవసరమని ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ అన్నారు తెలిపారు.శుక్రవారం ఎస్ఆర్ పురం మండలం పెద్ద తయ్యూరు గ్రామం వద్ద క్రికెట్ టోర్నమెంట్ ను ఎస్సై సుమన్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్…

మిస్సయిన రామకృష్ణ ఎక్కడ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఇటీవల పుల్లలు నరికాడంటూ రాజవొమ్మంగి ఫారెస్ట్ ఆఫీస్ చుట్టూ సుమారు 15 రోజులు ఫారెస్ట్ అధికారులు తిప్పిన సింబోతుల రామకృష్ణ గత నెల 26న కనబడకపోవడంతో అతని భార్య గిరిజన మహిళ లక్ష్మీపార్వతి…

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీపీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): రబీ సీజన్లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ధాన్యం సేకరణ కేంద్రాలను ఏలేశ్వరం మండల ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి(బుజ్జి) శుక్రవారం నాడు ప్రారంభించారు. 16 రైతు సేవా కేంద్రాలకు సంబంధించిన 8 క్లస్టర్లలో…

యర్రవరం సరస్వతి శిశు మందిర్ లో 33 వ వార్షికోత్సవ వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ 33 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తోట వీర రాఘవులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి స్థానిక జడ్పిటిసి…

జ్యోతిరావు పూలేకు నివాళి

మనన్యూస్,తిరుపతి:బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే విగ్రహానికి యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలుగుదేశం పార్టీ నేతలు గజపూలమాల వేసి నివాళులర్పించారు. శుక్రవారం తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఆడిటోరియంలో నరసింహ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన…

నరసింహ యాదవ్ కు సన్మానం

మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ను బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా మాజీ కార్య నిర్వాహక కార్యదర్శి,తిరుపతి ట్రావెల్స్ అసోసియేషన్ కన్వీనర్ బొడుగు మునిరాజా యాదవ్ శాలువతో ఘనంగా సత్కరించారు. శుక్రవారం తిరుపతి లోని కచ్చపి ఆడిటోరియంలో…

ఇల్లు లేని ప్రతి నిరుపేదకు గూడు కల్పించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయాలి..! సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కాకర్లసురేష్. మనన్యూస్,వింజమూరు:ఇల్లు లేని ప్రతినిరుపేదకు గూడు కల్పించాలని, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్…

త్రిబుల్ ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ శ్రీమతి ప్రవీణ దంపతులు..!

నాణ్యమైన పెట్రోల్ డీజిల్ ను అందించండి.. వాహనదారులు సద్వినియోగం చేసుకోండి..! ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ మనన్యూస్,కలిగిరి:మండల కేంద్రానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కొండాపురం కలిగిరి ప్రధాన రహదారి పక్కన ఇండియన్ ఆయిల్ వారి త్రిబుల్ ఆర్ ఫీలింగ్…

దుబాయ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ సమ్మిట్ లో తిరుపతి యువతి

మనన్యూస్,తిరుపతి:దుబాయిలో ఇటీవల మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ ఉమెన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమ్మిట్ లో తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి కుమార్తె పి కృత్తికా…