Category: ఆంధ్రప్రదేశ్

ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చలివేంద్రం ప్రారంభం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ పుట్టినరోజు సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చైర్మన్ వాగు రాజేష్,ఆస్పత్రి సూపర్డెంట్ శైలజా శనివారం…

ఘనంగా ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ పుట్టినరోజు వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ పుట్టినరోజు వేడుకలను ఆస్పత్రి సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శైలజ పుష్పగుచ్చం ఇచ్చి చైర్మన్ కు…

కిషోరీ వికాసం ద్వారానే కౌమార బాలికల సాధికారత.

శంఖవరం మన న్యూస్ (అపురూప్): కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తుందని, జీవితంలో ప్రతి అడుగులోనూ నెమరు వేసుకుంటూ ముందడుగు వేయాలని టీడీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి పర్వత సురేష్ సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం…

బ్రహ్మంగారి మఠం ఆరాధన ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు—ఆర్డీవో— చంద్రమోహన్

కడప జిల్లా: బ్రహ్మంగారిమఠం: మన న్యూస్: మే 03: బ్రహ్మంగారిమఠం మండల అభివృద్ధి అధికారి కార్యాలయం నందు రెవెన్యూ డివిజనల్ అధికారి, A. చంద్రమోహన్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల నాలుగో తేదీ…

వర్హాల వల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి.

ఏఈఓ ఓబయ్య కడప జిల్లా: గోపవరం: మన న్యూస్: మే 02: గోపవరం మండలం రాచేయపేట గ్రామ పంచాయతీ నందు వ్యవసాయ విస్తరణ అధికారి ఓబయ్య శుక్రవారం పర్యటించారు, అయితే అదృష్ట్యావశత్తు ఈ అకాల వర్హం వల్ల ఎక్కడ రైతులు నష్టపోలేదు,…

పరిశుభ్రత, విద్యా, ఆరోగ్యం పై అవగాహన సదస్సు.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 02: బద్వేలు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తిరువెంగలపురం హెల్త్ వెల్నెస్ కేంద్రం నందు కిసార్ వికాస్ 10-19 యుక్త వయస్సు ఉన్నటువంటి బాలికలకు పోషకాహారం గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి…

అంగరంగ వైభవంగా కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ మహోత్సవం

ఎస్ఆర్ పురం, మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం చిన్న ఉయ్యూరు కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు కల్వరి మౌంట్ లో డీఎస్ సౌందర్ పాండియన్ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు శనివారం వేలూరు డయాసిస్…

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు పాకల విద్యార్థినిలు

మన న్యూస్ సింగరాయకొండ:-ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టుకు ఐదుగురు పాకల క్రీడాకారిణులు ఎంపికైనట్లు కోచ్ పిల్లి హజరత్తయ్య తెలిపారు.1)వి.అర్చన 2)కె.భూమిక3) కె.సౌమ్య 4) కె. సి పోరా 5)కె. త్రిగుణ ఎంపికైనట్లు తెలిపారు.వీరు12 వ ఆంధ్ర రాష్ట్ర అంతర…

నెల్లూరు రూరల్ లో టీడీపీ విధేయులకు “సగర్వంగా” దక్కిన పదవులు

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 2: పార్టీ పట్ల అంకితభావం, క్రమశిక్షణ, విధేయత ఆధారంగా టిడిపి నేతలకు పదవులు.తాను కష్టం లో ఉన్నప్పుడు వెంట నడిచిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ లో…

ఆదివాసి స్పెషల్ డిఎస్సీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలి,

మన న్యూస్ సాలూరు మే 2:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రాష్ట్ర మన్యం బందు ఆదివాసి గిరిజన సంఘం చేపట్టిన సందర్భంగా పాచిపెంట మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు భూతాల శాంతి కుమార్ మర్రి శ్రీనివాసరావు…