ఉగ్రవాదం నిర్మూలించాలి— సిపిఐ— వి.వీరశేఖర్—బాల ఓబయ్య.
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: జమ్మూ కశ్మీర్ లో భారత పర్యాటకుల పై ఉగ్రవాదుల పాశవిక దాడిని ఖండిస్తూ బద్వేల్ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం…