Category: ఆంధ్రప్రదేశ్

అక్రమ మట్టి తవ్వకాలకు నిరసనగా అర్థనగ్న ప్రదర్శనమట్టి మాఫియాపై గళమెత్తిన ఎఫ్ కె పాలేం రైతులు

పిఠాపురం మే, 16 మన న్యూస్ :పిఠాపురం మండల పరిధిలోని ఎఫ్.కె.పాలెం గ్రామంలో గల పాపిడి దొడ్డి చెరువులో కొందరు ఇటుక బట్టీల వ్యాపారులు అక్రమంగా మట్టిని తరలించకపోయేందుకు ఇప్పటికే సిద్ధపడ్డారని, యంత్రాలను అడ్డుకొని అక్రమ తవ్వకాలను నిలుపుదల చేయించామని స్థానిక…

గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వాకాడులో తిరంగా ర్యాలీ విజయవంతం

మన న్యూస్, గూడూరు,మే 16: *గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు.*గూడూరు డివిజన్లో మొదటి తిరంగా ర్యాలీ విజయవంతం చేసిన ఎన్డీఏ కూటమి శ్రేణులు.*యుద్ధం గెలిచిన అనంతరం జరిగే పండుగను ఘనంగా…

జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పెరటి తోటలపై శిక్షణ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ (డిపిఎం) జె.ఎలియాజర్ ఆధ్వర్యంలో రింగ్స్ లో పెరటి తోట ను పెంచే విధానంపై శిక్షణను ఇచ్చారు. ఇంటి వద్ద ఖాళీ ప్రదేశంలో రింగులు…

అర్బన్ పీహెచ్సీలో జాతీయ డెంగ్యూ దినోత్సవం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :పట్టణంలోని స్థానిక కృష్ణాలయం వీధి అర్బన్ పీహెచ్సీలో ఆస్పత్రి ప్రధాన వైద్యురాలు ఎం సౌభాగ్య సరోజ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆస్పత్రి సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా…

కాకినాడలో తిరంగా యాత్రలో పాల్గొన్న ప్రత్తిపాడు నియోజకవర్గ బిజెపి నేతలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఉగ్రవాదులకు,పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భారత త్రివిధ దళాలకు,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సంఘీభావంగా శుక్రవారం కాకినాడ మెయిన్ రోడ్ టుటౌన్ నుండి మసీద్ సెంటర్ వరకు జరిగిన…

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ఇసుక తవ్వకాలపై జిల్లా కలెక్టర్ ఓ .ఆనందం కలిసి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సిపి జిల్లా నేతలు

మన న్యూస్ ,నెల్లూరు ,మే 16: నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , మేరిగ మురళిధర్ కలెక్టర్…

బంగారుపాల్యం హైస్కూల్ లో అభివృద్ధి పనులు భేష్ : జిల్లా సమగ్ర శిక్ష అధికారి వెంకటరమణ.

మన న్యూస్ బంగారుపాళ్యం మే-15:- చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పిఎంశ్రీ నిధులతో బంగారు పాల్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను,జిల్లా సమగ్రశిక్ష అధికారి వెంకటరమణ గురువారం అభినందించారు.గురువారం మధ్యాహ్నం ఆయన, బంగారుపాల్యం…

నెల్లూరు రూరల్ అభివృద్ధికి చిరునామా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 15:నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతున్నారని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో…

నెల్లూరు రూరల్ 21 డివిజన్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధి పనులకు జనసేన నేతలు ప్రారంభోత్సవం

మన న్యూస్, నెల్లూరు రూరల్,మే 15 :శిలాఫలకాలలో జనసేన నాయకులు వేములపాటి అజయ్ పేరు తో కూటమి నాయకుల సఖ్యతను చాటారు పిలిస్తే పలికే నాయకులు ప్రజానాయకుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ అన్న అని జనసేన నేత గునుకుల…

నెల్లూరు రూరల్ 33 వ డివిజన్ మే 15 గురువారం అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 15: నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు మే 15 గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు…