Category: ఆంధ్రప్రదేశ్

ముత్తరపల్లెలో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేసిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు రేషన్ సరుకులు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం.. మన న్యూస్ తవణంపల్లె జూన్-1 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, ముత్తరపల్లె గ్రామంలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ రేషన్ షాపు సరుకుల పంపిణీని ప్రారంభించారు. ఆదివారం ముత్తరపల్లె…

ఏలేశ్వరం లో రేషన్ డిపోలను ప్రారంభించిన కూటమి నాయకులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దుచేసి చౌక ధరల డిపోల వద్ద ప్రజా పంపిణీ వ్యవస్థ విధానాన్ని తీసికొని రావడంతో కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని బొదిరెడ్డి గోపి,మూది నారాయణస్వామి పేర్కొన్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గం…

సిరిపురంలో చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దుచేసి చౌక ధరల డిపోల వద్ద ప్రజా పంపిణీ వ్యవస్థ విధానాన్ని తీసికొని రావడంతో కూటమి ప్రభుత్వం పేదల పక్షాన నిలబడే ప్రభుత్వమని రుజువైందని ఎమ్మెల్యే వరుపుల…

డీలర్ షాపు ప్రారంభోత్సవంలో తాసిల్దార్ బాబు టిడిపి మండల నేత మోహన్ మురళి

వెదురుకుప్పం, మన న్యూస్ :- వెదురుకుప్పం మండలం పేరుమళ్ళు పల్లి డీలర్ షాపును ప్రారంభించిన వెదురుకుప్పం మండల తాసిల్దార్ బాబు,స్థానిక మాజీ ఎంపీటీసీ టిడిపి నేత మోహన మురళి ప్రారంభించి సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శశికళ…

వైయస్ఆర్ యువజన విభాగం రీజనల్ కో-ఆర్డినేటర్ గా హేమంత్ రెడ్డి

వెదురుకుప్పం, మన న్యూస్ :- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ గా హేమంత్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచన…

వృత్తిని దైవంగా భావించిన అధ్యాపకులు రామచంద్ర – ఏపీ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదా శివం

మన న్యూస్, తిరుపతి :- తన వృత్తిని దైవంగా భావించి ఎంతోమంది విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసిన అధ్యాపకులుగా ఎం.రామచంద్ర నిలిచిపోతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చెప్పారు. శనివారం ఎస్.వి సంగీత…

విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం……. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ‌.

మన న్యూస్, నెల్లూరు :ప్రతి ఒక్క విద్యార్థి చదువులో రాణించాలని ,విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని ఆరోగ్యం బాగుంటే జీవితంలో ఏదైనా సాధించగలమని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు అన్నారు.నెల్లూరు టౌన్ హాల్లో శనివారం జరిగిన నూర్ భాషా…

విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ—వ్యవసాయ శాఖ అధికారి ఎం నాగరాజు.

బద్వేల్: మన న్యూస్: మే 31:బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవరం, బద్వేల్ మండలాల లోని పలు విత్తన,ఎరువుల దుకాణాల్లో శనివారం ఏడీ ఏ ఎం నాగరాజ ,ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎడిఏ నాగరాజు మాట్లాడుతూ, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల…

సుబ్రహ్మణ్యం నాయుడు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం ,మన న్యూస్… తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం నాయుడు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు ఎస్ఆర్ పురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్…

టీడీపీ నాయకుడు రవిచంద్ర కుమార్తె మృతి బాధాకరం – గాలి మురళి నాయుడు.

తొట్టంబేడు, మన న్యూస్ :- మండలంలోని కొణతనేరి పంచాయతీ గురప్పనాయుడు కండ్రిగ దళిత వాడకు చెందిన రవిచంద్ర కుమార్తె మృతి బాధాకరమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాలి మురళీ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రవిచంద్ర కుమార్తె పుట్టుకతో వికలాంగురాలుగా ఉండడంతో…