Category: ఆంధ్రప్రదేశ్

ఏలేశ్వరం లో ఆర్ ఆర్ ఎస్ విద్యార్థులతో అవగాహన శివం లో పాల్గొన్న ఉమ్మడి వెంకట్రావు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం లో కళాశాల విద్యార్థుల శిబిరంలో వి ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల లో పిఠాపురం రామచంద్రరావు గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ…

వైసీపీ ఆధ్వర్యంలో ఒకటో వార్డులో గణతంత్ర దినోత్సవ వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మిన్నంటుతుండగా,నగర పంచాయతీ పరిధిలోని 1వ వార్డు నందు పేకల జాను,బత్తిన శీను ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలేశ్వరం పట్టణ…

తూర్పు లక్ష్మీపురం గ్రామ అభివృద్ధి అధికారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:గణతంత్ర దినోత్సవం సందర్భముగా ఉత్తమప్రతిభ కనబరచిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా పురస్కారాలు అందించారు.కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామ అభివృద్ధి అధికారి రాగతి వీరబాబుకు ఉత్తమ గ్రామ అభివృద్ధిఅధికారి గా…

ఏలేశ్వరం మండలం ఉద్యాన శాఖ అధికారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: గణతంత్ర దినోత్సవం సదర్భంగా ఉత్తమప్రతిభ కనబరచిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా పురస్కారాలు అందించారు.కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఉద్యాన శాఖ అధికారిని కె దివ్యశ్రీ ఉత్తమ మండల ఉద్యాన వనశాఖ అధికారినిగా…

తవణంపల్లిలో ఘనంగా ఓటర్ల దినోత్సవం.

తవణంపల్లి జనవరి 25 మన ద్యాస తవణంపల్లి మండలంలోని ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ఎమ్మార్వో మాధవరాజు, ఎంపీడీవో హరికృష్ణ రెడ్డి, ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తవణంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, వీఆర్వోలు పంచాయతీ…

బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి భారతి.

చిత్తూరు జనవరి 24 మన ద్యాస జిల్లా కేంద్రంలోని చిత్తూరు నగరంలో కొంగారెడ్డి పల్లి నందు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు అధ్యక్షతన 19వ జాతీయ…

మామిడి కవర్ల తయారీ కేంద్రం యూనిట్ ను ప్రారంభించిన జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు.

తవణంపల్లి జనవరి 24 మన ద్యాస స్థానిక రైతుల ఆర్థిక అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తవణంపల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్( ఎఫ్. పి. ఓ.) ఆధ్వర్యంలో తవణంపల్లి మండలంలోని మత్యం గ్రామంలో ఏర్పాటు చేసిన మామిడి కవర్ల తయారీ కేంద్రం యూనిట్ను శుక్రవారం…

వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన ముద్రగడ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అందరి అప్యాయతను చూరగొన్న వరుపుల తమ్మయ్య బాబు ఇటీవల స్వర్గస్తులైన సంగతి మనందరికీ విదితమే.ఈరోజు వారి నివాసానికి వెళ్లిన వైయస్సార్…

బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: బాలిక దినోత్సవం సందర్భంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ హెల్త్ సెంటర్ అధికారిణి డాక్టర్ సౌభాగ్య సరోజినీ మాట్లాడుతు…

యర్రవరం శ్రీ సూర్య కాలేజీలో ఐసీడీఎస్ ఆద్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగాప్రత్తిపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు సీడీపీవో పద్మావతి సూచనలుతో అవగాహన ర్యాలీ చేపట్టారు.ఏలేశ్వరం మండలం కొత్త యర్రవరం గ్రామంలో ఐసిడిఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీ సూర్య కాలేజీ వద్ద జాతీయ బాలిక దినోత్సవం…