Category: ఆంధ్రప్రదేశ్

విపత్తు నిర్వహణపై ఒక్క రోజు శిక్షణ శిభిరం పరోపకార లక్షణాలు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి : ప్రిన్సిపల్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు శనివారం విపత్తు నిర్వహణపై (డిజాస్టర్ మేనేజ్మెంట్ ) పై విద్యార్ధులకు ఒక్క రోజు శిక్షణ శిభిరాన్ని కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత ప్రారంభించారు. తరువాత విద్యార్ధులను ఉద్దేశించి…

తుప్పలతో నిండిన ప్రభుత్వ స్థలాన్ని శుభ్రం చేయిస్తున్న మున్సిపాలిటీ కమిషనర్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణంలో 15 వార్డులో దిబ్బల పాలెం,సాయి నగర్ లో ఉన్న పూర్వపు బహిరంగ మరుగుదొడ్డి ఇప్పుడు తుప్పలతో డొంకలతో నిండిపోయి వీధి మధ్యన ఉండటంతో, విషపురుగులు ఇళ్లల్లోకి చేరి,స్థానికులు భయబ్రాంతులకు గురవుతూ ఉంటే, నగర…

నేటి బాలికలే రేపటి మహిళా మణులు-డిప్యూటీ డిఎంహెచ్ఓ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : నేటి బాలికలే రేపటి మహిళా మణులని కాకినాడ జిల్లా డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ ఎన్ ప్రశాంతి పిలుపునిచ్చారు.శనివారం జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా మండలంలోని లింగంపర్తి జడ్పీ హైస్కూల్ నందు…

ఏలేశ్వరం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలను ఏలేశ్వరం టీడీపీ కార్యాలయం వద్ద నాయకులు బొదిరెడ్డి గోపి మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వరుపుల…

బాల్య వివాహాల రహిత సమాజం కోసం కృషి చేయాలి: జిల్లా శిశు సంరక్షణ అధికారి.

తవణంపల్లి జనవరి 22 మన ద్యాస తవణంపల్లి మండలంలోని ఐరాల క్రాస్ జి ఎఫ్ ఐ చర్చి నందు, పాస్టర్ థియో ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి విచ్చేసిన…

ఈడబ్ల్యూఎస్ మంజూరు నిర్ణయం పై హర్షం.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కూటమి ప్రభుత్వం తూర్పు కాపులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు మంజూరు కు జీవో విడుదల చేయడం పట్ల ఏలేశ్వరంలో సీఎం డిప్యూటీ సీఎం లకు గురువారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్…

విద్యార్థులకు ప్రతిభ ఉపకార వేత్తనాలు.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:నగరంలోని ప్రతిభా స్కాలర్షిప్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ వారి చదువును ప్రోత్సహిస్తుంది.అమెరికాలో స్థిరపడిన చెక్కపల్లి రమేష్ ఆర్థిక సహాయంతో ఈ ట్రస్ట్ నిర్వహించబడుతుంది.ట్రస్ట్ చైర్మన్ వరుపుల తమ్మయ్య…

మాజీ సీఎం ను కలిసిన రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శికిషోర్ కుమార్ రెడ్డి

బంగారుపాళ్యం జనవరి 21 మన ధ్యాస చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా…

నేడు రోడ్డు పునఃనిర్మాణం కోరుతు సిపిఎం మహాధర్నా

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:దశాబ్ద కాలం పైబడి శిధిలా వ్యవస్థకు చేరుకున్న ఏలేశ్వరం మండలం రమణయ్యపేట-జె అన్నవరం ఆర్ అండ్ బి రహదారి పునర్నిర్మాణాలు కోరుతూ సిపిఎం అనుబంధ సంఘాలు గురువారం మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు…

తూర్పు కాపు ఓబీసీ సర్టిఫికెట్లకు మార్గదర్శకాలు విడుదల

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : సుదీర్ఘకాలంగా స్థానిక తూర్పు కాపు/గాజుల కాపు కులస్తులకు ఓబీసీ సర్టిఫికెట్లను ఇవ్వడానికి మండల రెవెన్యూ అధికారులు నిరాకరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లలో తూర్పు కాపు యువతకు ఉద్యోగ రిజర్వేషన్లు…