మహాశివరాత్రికి భక్తులకు ముస్లిం సోదరులు అల్పాహారం పంపిణీ
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: హిందువులకు ముస్లింలు అన్నదానం చేయడం అనేది ఒక మత సామరస్యాన్ని, సహకారాన్ని పెంచే గొప్ప విషయం. భారతదేశంలో శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ సంప్రదాయం హిందూ, ముస్లిం మతాల మధ్య ఐక్యత, ప్రేమను చాటిచెబుతుంది.…