సివిల్స్ తుది ఫలితాల విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!

Mana News :- అఖిల భారత స్థాయి సర్వీసుల్లో అధికారుల ఎంపిక కోసం ఏటా నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఫలితాలను అందుబాటులో ఉంచారు. గతేడాది నిర్వహించిన…

మన న్యూస్ ఎఫెక్ట్

మనన్యూస్, వార్తకి స్పందన సమయపాలన పాటిస్తూ మున్సిపల్ అధికారి మనన్యూస్,కామారెడ్డి:పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ శాఖ అకౌంటెంట్ రాములు సమయపాలన పాటించడం లేదు,మన న్యూస్ పత్రికలో ప్రచూరించడంతో వార్తకు స్పందించి మున్సిపల్ కార్యాలయానికి సమయపాలన పాటిస్తున్న అకౌంట్ టెన్త్ రాములు ఈ…

Revanth Reddy Grants Permission To Erect NTR Statue

Mana News:- Nandamuri Mohanakrishna, son of the late Nandamuri Taraka Rama Rao (NTR), along with NTR Literature Committee member Madhusudana Raju and Telangana State Agriculture Minister Tummala Nageswara Rao, met…

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. స్వామి వారిని దర్శించుకుంటే చాలు.. అడిగినన్నీ లడ్డూలు

మన న్యూస్ :- ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయమే తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ టెంపుల్‌కి కనీసం 30 వేల నుంచి 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అదే కొత్త…

Breking News —కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం

Mana News: కామారెడ్డి జిల్లా N,H 44 దగ్గి శివారులో చిరుతను ఢీ కొట్టిన గుర్తుతెలియని వాహనం, కొద్దిసేపటి వరకు కదలకుండా కూర్చుండిపోయిన చిరుత, భయభ్రాంతుల్లో వాహనదారులు, ఆ తర్వాత అడవిలోకి వెళ్లిపోయిన చిరుత, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన వాహనదారులు.

ఇండియన్ మీడియా కౌన్సిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ పి సి ఆదిత్య

మన సినిమా:- దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఇండియన్ మీడియా కౌన్సిల్ వారు సీనియర్ జర్నలిస్టు విలక్షణ సినీ దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్యను తెలుగు రాష్ట్రాలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు, గుర్తింపు కార్డుని పంపి…

జీడిపిక్కల ఫ్యాక్టరి తెరిపించాలని మోకాళ్ళపై నిలుచుని ధర్నా

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: గత నెల 16 న అర్దాంతరంగా మూసివేసిన చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆదివారం మోకాళ్లపై నిల్చుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు రొంగల ఈశ్వరరావు…

గోడే హరీష్ ఆర్థిక సహాయంతో గోకవరపు వీధి వారు భారీ కార్తీక వన సమారాధన

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: అనేక సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి గోడే హరీష్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కార్మిక సంఘ నాయకులు పత్రి రమణ,కందా కామరాజు…

భగవద్గీత పోటీలను ప్రారంభించిన చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య*

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం :ఏలేశ్వరం నగర పంచాయతీ నందు స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నందు గీతా జయంతి మహోత్సవాల్లో భాగంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవద్గీత పోటీలను నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి…

బీసీల అభ్యున్నతే లక్ష్యంగా – అలమండ చలమయ్య

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఏలేశ్వరంలో దాకమర్రి లోవరాజు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కమ్యూనిటీ హాల్లో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య అధ్యక్షతన బీసీ ఉపకులాలకు సంబంధించిన నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అలమండ చలమయ్య మాట్లాడుతూ బీసీ…

You Missed Mana News updates

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్
మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన
విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు
పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
తెలుగుదేశం నాయకుడు సోమవరపు సుబ్బారెడ్డి మృతితో ఒక ఆత్మియుని కోల్పోయాను-చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి