తిరస్కరణ ఉత్తర్వు చట్టబద్ధం కాదు: హైకోర్టు రిజిస్ట్రార్
ఉరవకొండ,మన న్యూస్:సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్తు తిరస్కరణ ఉత్తర్వు చట్టబద్ధమైనది కాదంటూ, హైకోర్టు రిజిస్ట్రార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉరవకొండ పౌర సమాచార అధికారి ఇచ్చిన తిరస్కరణ ఉత్తర్వులను కొట్టి పారేస్తూ, అభ్యర్థించిన సమాచారాన్ని ఆలస్యం లేకుండా…
గుంతకల్లులో రోజ్గార్ జాబ్ మేళా ప్రారంభం: కేంద్ర మంత్రి
గుంతకల్లు (నామలసేటు కళ్యాణమండపం) మన న్యూస్: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి శ్రీనివాస్ వర్మ నేటు గుంతకల్లు పట్టణంలో నిర్వహించబడుతున్న ‘రోజ్గార్ జాబ్ మేళా’ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా, భారతీయ జనతా పార్టీ…
రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం
మన న్యూస్: రాయదుర్గం నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11న (శుక్రవారం) మధ్యాహ్నం 2:00 గంటలకు ఉడేగోళం మద్దినేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సర్వసభ్య విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ…
సివిల్స్ తుది ఫలితాల విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!
Mana News :- అఖిల భారత స్థాయి సర్వీసుల్లో అధికారుల ఎంపిక కోసం ఏటా నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఫలితాలను అందుబాటులో ఉంచారు. గతేడాది నిర్వహించిన…
మన న్యూస్ ఎఫెక్ట్
మనన్యూస్, వార్తకి స్పందన సమయపాలన పాటిస్తూ మున్సిపల్ అధికారి మనన్యూస్,కామారెడ్డి:పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ శాఖ అకౌంటెంట్ రాములు సమయపాలన పాటించడం లేదు,మన న్యూస్ పత్రికలో ప్రచూరించడంతో వార్తకు స్పందించి మున్సిపల్ కార్యాలయానికి సమయపాలన పాటిస్తున్న అకౌంట్ టెన్త్ రాములు ఈ…
Revanth Reddy Grants Permission To Erect NTR Statue
Mana News:- Nandamuri Mohanakrishna, son of the late Nandamuri Taraka Rama Rao (NTR), along with NTR Literature Committee member Madhusudana Raju and Telangana State Agriculture Minister Tummala Nageswara Rao, met…
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. స్వామి వారిని దర్శించుకుంటే చాలు.. అడిగినన్నీ లడ్డూలు
మన న్యూస్ :- ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయమే తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ టెంపుల్కి కనీసం 30 వేల నుంచి 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అదే కొత్త…
Breking News —కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం
Mana News: కామారెడ్డి జిల్లా N,H 44 దగ్గి శివారులో చిరుతను ఢీ కొట్టిన గుర్తుతెలియని వాహనం, కొద్దిసేపటి వరకు కదలకుండా కూర్చుండిపోయిన చిరుత, భయభ్రాంతుల్లో వాహనదారులు, ఆ తర్వాత అడవిలోకి వెళ్లిపోయిన చిరుత, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన వాహనదారులు.
ఇండియన్ మీడియా కౌన్సిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ పి సి ఆదిత్య
మన సినిమా:- దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఇండియన్ మీడియా కౌన్సిల్ వారు సీనియర్ జర్నలిస్టు విలక్షణ సినీ దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్యను తెలుగు రాష్ట్రాలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు, గుర్తింపు కార్డుని పంపి…
జీడిపిక్కల ఫ్యాక్టరి తెరిపించాలని మోకాళ్ళపై నిలుచుని ధర్నా
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: గత నెల 16 న అర్దాంతరంగా మూసివేసిన చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆదివారం మోకాళ్లపై నిల్చుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు రొంగల ఈశ్వరరావు…